
అల్లు శిరీష్ మరియు యామి గౌతంలు ప్రధాన పాత్రలలో తెరకేకుతున్న “గౌరవం” చిత్రం ప్రస్తుతం పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుపుకుంటుంది. రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ద్విభాషా చిత్రాన్ని డ్యూయెట్ మూవీస్ బ్యానర్ మీద ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్నారు.సగానికి పైగా చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం మరో రెండు షెడ్యూల్ లో మొత్తం చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది. ఈ మద్ద్యనే ఈ చిత్రం రాజమండ్రి లో చిత్రీకరణ జరుపుకుంది ప్రస్తుతం పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తరువాత చిత్ర బృందం కన్యాకుమారి వెళ్తుంది ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా ప్రీత సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సామజిక అంశాల మీద ఈ చిత్రం ఉండబోతుంది. మరిన్ని విశేషాలను త్వరలో వెల్లడిస్తారు.
పొల్లాచ్చికి వెళ్లిన గౌరవం చిత్ర బృందం
పొల్లాచ్చికి వెళ్లిన గౌరవం చిత్ర బృందం
Published on Oct 2, 2012 3:45 AM IST
సంబంధిత సమాచారం
- ‘గాడ్ ఆఫ్ వార్’ సరికొత్త వరల్డ్.. విఎఫ్ఎక్స్ పై ప్రత్యేక దృష్టి !
- ‘అఖిల్’ తదుపరి కథ పై కొత్త చర్చ !
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘ఫౌజీ’ లేటెస్ట్ పోస్టర్ లో ఆ నటుడు.. మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్?
- వైరల్ వీడియో: కూతురి చేయి పట్టి కన్నీటి పర్యంతమైన బండ్ల గణేష్!
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- ‘రామాయణ’ 4000 వేల కోట్ల బడ్జెట్ పై క్లారిటీ ఇచ్చిన యష్!
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’.. ఎప్పుడు, ఎందులో అంటే!
- మిస్టీరియస్ క్రైమ్ థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’ రిలీజ్ డేట్ లాక్.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ద్వారా!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది
- బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ!
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..!

