రెబల్ తరువాత ప్రభాస్ చేస్తున్న మిర్చి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయింది. వచ్చే వారంలో సెన్సార్ పూర్తి చేసి ఫిబ్రవరి 8న భారీ విడుదలకు సిద్ధం చేస్తున్నారు. రచయిత నుండి దర్శకుడిగా మారి కొరటాల శివ చేస్తున్న మొదటి చిత్రం ఇది. మిర్చి పై చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ వస్తున్న చిత్ర బృందం సోమవారం నుండి ప్రమోషన్ ప్రారంభించాలనే యోచనలో ఉన్నారు. ప్రభాస్ జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ ఉప్పలపాటి, వంశి కృష్ణ రెడ్డి కలిసి నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.
మిర్చి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి
మిర్చి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి
Published on Jan 30, 2013 10:40 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- విషాదం: నటి షావుకారు జానకి కన్నుమూత!
- పోల్: రవితేజ ‘ఇరుముడి’ గురించి మీరేమనుకుంటున్నారు?
- సమీక్ష: ‘అమీర్ లోగ్’ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఎంటర్టైనర్
- ఇది రవితేజ పవర్..ఆల్ టైం రికార్డ్ తో దుమ్ము రేపుతున్న బుకింగ్స్!
- లోకేష్ కనకరాజ్ రికార్డ్.. మొదటి సినిమా తోనే 100 కోట్లు!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘జన నాయగన్’.. విజయ్ ఆఖరి సినిమా ఎందులో అంటే!
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- ఊరమాస్ రిపోర్ట్స్ తో మొదలైన ‘ఇరుముడి’ హవా!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అజయ్ భూపతి లవ్ స్టోరీ “శ్రీనివాస మంగాపురం”
- తమిళ స్టార్ డైరెక్టర్తో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ.. ఏ జోనర్లో అంటే..?
- టాలీవుడ్ పై మరోసారి బాలీవుడ్ స్టార్ దర్శకుడు అక్కసు.. ఎందుకిలా అయ్యాడు!
- జపాన్లో ‘మిరాయ్’ సెన్సేషన్.. రిలీజ్కు ముందే సాలిడ్ వసూళ్లు..!
- రవితేజ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’!
- తెలంగాణ బాక్సాఫీస్ వద్ద సూర్య ర్యాంపేజ్.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తొలి వారంలోనే అరుదైన ఫీట్
- OTT: తెలుగుతో సహా 4 భాషల్లో విజయ్ ‘జననాయగన్’ ఓటీటీ ప్రీమియర్.. ఆగస్టు 21 నుంచే స్ట్రీమింగ్!


