విజయవాడ లో శ్రీ రామరాజ్యం 50 రోజుల వేడుక

విజయవాడ లో శ్రీ రామరాజ్యం 50 రోజుల వేడుక

Published on Dec 16, 2011 9:28 AM IST

బాపు దర్శకత్వం వహించిన పౌరాణిక దృశ్యకావ్యం శ్రీ రామరాజ్యం విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. బాలకృష్ణ శ్రీ రాముడిగా, నయనతార సీతగా నటించారు.ఈ చిత్ర 50 రోజుల వేడుకను విజయవాడలో నిర్మాత భావించారు. ఈ వేడుక జనవరి 5న విజయవాడలో సిధార్థ కళాశాలలోని PWD మైదానంలో చేయబోతున్నారు.

ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రానికి ముళ్ళపూడి వెంకటరమణ గారు స్క్రిప్ట్ అందించారు. శ్రీ రామరాజ్యం చిత్రాన్ని యలమంచిలి సాయిబాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి విజయం సాధించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు