ఘట్టమనేని ఇంట విషాదం పట్ల ప్రముఖుల సంతాపం.!

ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట మరి ఈ విషాద ఘటనతో ఘట్టమనేని ఇంట తీవ్ర విషాదం నెలకొనగా మహేష్ మరియు ఆయన కుటుంబీకులకు టాలీవుడ్ సహా తమిళ్ సినిమా నుంచి అలాగే హిందీ నుంచి కూడా అనేక మంది సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరి వీరిలో అయితే ప్రధాని మోదీ, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్ అలాగే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ అలాగే నాచురల్ స్టార్ నాని ఇంకా కింగ్ నాగార్జున, అల్లు అర్జున్, రవితేజ, కేటీఆర్ అలాగే సురేందర్ రెడ్డి, అనుష్క శెట్టి.

అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత అనీల్ సుంకర, అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి, బాలీవుడ్ నుంచి తరన్ ఆదర్శ్, ఏపీ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, యంగ్ హీరోలు శ్రీ విష్ణు, కిరణ్ అబ్బవరం, నాగ శౌర్య, విశాల్ తదితర స్టార్స్ ఎందరో కృష్ణ గారి ఆరోగ్యం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/sreevishnuoffl/status/1592382736521605122?s=20&t=1nXesOFZjRSInNXV6ZVGQw

https://twitter.com/IamNagashaurya/status/1592394400835203073?s=20&t=1nXesOFZjRSInNXV6ZVGQw

Exit mobile version