ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇక నుండి పాటలు పాడాను అని చెప్పేశారు. ‘నేను ఈ మద్య కొన్ని సినిమా పాటలు పాడను కానీ ఈ గానాన్ని నేను ఆస్వాదించలేకపోతున్నాను. అందుకే ఇప్పటి నుండి పాటలు పాడాలనుకోవడంలేదు. ఈ మార్పులు ఇప్పుడున్న ప్రపంచానికి అవసరమే కాని వీటిలో నేను ఇమడలేకపోతున్నాను అందుకే ఇకనుండి పాటలు పాడాలనుకోవడం లేదు’ అని ముంబై లో జరిగిన దీనానాధ్ మంగేష్కర్ పురస్కారాల ప్రధానం సందర్భంలో తెలియజేశారు.13సంవత్సరాల వయస్సు లో ‘గజా బాహు’ అనే మరాఠీ సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం 70 సంవత్సరాలు సాగింది. దాదాపు అన్ని భాషలలో పాటలు పాడి తన స్వరంతో అందరిని ఆకట్టుకున్న గాయని లతా మంగేష్కర్. తన ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం 2001లో భారత దేశ ప్రతిష్టత్మక అవార్డ్ ‘భారత రత్న’ ఇచ్చి గౌరవించింది.
ఇప్పటి నుండి పాటలు పాడను – లతా మంగేష్కర్
ఇప్పటి నుండి పాటలు పాడను – లతా మంగేష్కర్
Published on Apr 11, 2013 10:45 AM IST
సంబంధిత సమాచారం
- పోల్: ‘మహాకాళి’ గ్లింప్స్ ఎలా అనిపించింది?
- డిసెంబర్ 24న బాలయ్య సినిమా.. నిజమేనా ?
- రవితేజ సినీ కెరీర్ లోనే మరో మైలురాయి !
- ఇరుముడి: మూడవ రోజు కూడా భారీ కలెక్షన్స్ !
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- ‘స్పిరిట్’లో ఆ సీక్వెన్స్ హైలెట్ అట !
- ‘వారణాసి’లో మరో బాలీవుడ్ నటుడు ?
- మొదటి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న కొరటాల ?
- బాలయ్య 111: పెద్ద కాంపిటీషన్ లోనే రాబోతున్నారా!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘ఆదర్శ కుటుంబం’లో హైడ్ అండ్ సిక్ ట్రాక్ ?
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- తెలుగులో స్పీచ్ అదరగొట్టిన యష్.. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి స్పెషల్ థాంక్స్ ఎందుకంటే!
- డే 3 మరింత భారీగా “ఇరుముడి”.. అసలు టెస్ట్ ఇప్పుడు నుంచే!
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్


