
‘బలుపు’ సినిమా గెలుపుతో మాంచి ఉత్సాహంమీద వున్న రవితేజ త్వరలోనే బాలీవుడ్ లో తన మొదటి సినిమా చెయ్యనున్నాడని సమాచారం. ఇప్పటికే రానా, రామ్ చరణ్ వంటి తెలుగు నటులు బాలీవుడ్ కధలకి మేకప్ వేసుకున్నారు. ఇప్పుడు రవితేజ కూడా అదే బాట పట్టనున్నాడని సమాచారం. ‘యమ్లా పగ్లా దీవానా’ చిత్ర దర్శకుడు సమీర్ కార్నిక్ ఈ సినిమాను తెరకేక్కించనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మొదలుకావచ్చు ‘బలుపు’ విజయాన్ని ఆస్వాదిస్తున్న రవితేజ తన తరువాతి ప్రాజెక్ట్ ను ఇప్పటివరకూ తెలుపలేదు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.
బాలీవుడ్ వెళ్లనున్న మాస్ మహారాజ??
బాలీవుడ్ వెళ్లనున్న మాస్ మహారాజ??
Published on Aug 12, 2013 2:00 PM IST
సంబంధిత సమాచారం
- డబుల్ యాక్షన్లోకి మాస్ రాజా..?
- ‘విశ్వంభర’ రిలీజ్ : మెగాస్టార్ ఆ డేట్పై కన్నేశాడా..?
- ఈ వారం ‘వీరభద్రుడు’తో సర్దుకోవాల్సిందే..!
- ‘పెద్ది’ స్టైలిష్ క్రికెట్ షాట్.. అసలు విషయం చెప్పిన రత్నవేలు..!
- ‘పెద్ది’ మాస్ జాతర మొదలు.. ట్రైలర్ డేట్ ఫిక్స్!
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం అలరించే వినోదాలివే !
- ఫోటోలు : మృణాల్ ఠాకూర్
- నా సినిమాల్లో కథే హీరో – సమంత
- ప్రధాని మోదీకి ప్రామిస్ చేశా – అన్నా లెజినోవా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- తమిళనాట విజయ్ అరుదైన ఫీట్..!
- ట్రైలర్ టాక్: ‘కరుప్పు’ తో సూర్య.. ఊర మాస్.. కంబ్యాక్.. లోడింగ్
- ముఖ్యమంత్రిగా విజయ్.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష !
- ‘పెద్ది’పై సీనియర్ యాక్టర్ వైరల్ కామెంట్స్.. ఏమన్నారంటే..?
- నితిన్ కోసం అనుదీప్ రూట్ మార్చాల్సిందే..!
- ‘కల్కి సీక్వల్’లో మరో బాలీవుడ్ నటుడు ?
- ప్రొఫెసర్ ఈజ్ బ్యాక్.. ‘మనీ హెయిస్ట్’ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన ఓటిటి సంస్థ!
- నార్త్ అమెరికాలో ‘పెద్ది’ టికెట్ ధరలు ఇవే !

