పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ ల చిత్రం మనం అనుకున్నదానికన్నా ముందే మొదలు కాబోతుంది పరిశ్రమ లో తాజా సమాచారం ప్రకారం “గబ్బర్ సింగ్” చిత్రీకరణ అయిపోయిన వెంటనే ఈ చిత్రం మొదలు కానుంది. ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. గతం లో పూరి, రవితేజ మరియు ఇలియానా ల తో ఇడియట్ 2 తీస్తున్నట్టు ప్రకటించారు కాని ఇప్పుడు ఈ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నారు. అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి. మరిన్ని విశేషాలను త్వరలో వెల్లడించనున్నారు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని
- లెటర్బాక్స్డ్ టాప్ 100 లో మహేష్ బాబు డబుల్ బొనాంజా
- ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “ఓ మై గాడ్ 2” తెలుగు
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఫ్యామిలీ స్టార్’
- బజ్ : మ్యూజికల్ అప్ డేట్ కి రెడీ అవుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ ?
- SSMB 29 : అందుకే మహేష్, రాజమౌళి హఠాత్తుగా తిరిగివచ్చారా ?
- ‘అఖండ – 2’ : ఆ రోజున అనౌన్స్ మెంట్ రానుందా ?