తండ్రి మెగాస్టార్ బాటలోనే రామ్ చరణ్…సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళం!


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వరదల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి రామ్ చరణ్ విరాళంగా ప్రకటించారు. చిరంజీవి, రామ్ చరణ్ ల నుండి ఏపీ ప్రభుత్వ సహాయ నిధి కి మొత్తం 50 లక్షల రూపాయలు విరాళం.

ఏ విపత్తు వచ్చినా బాధితులకు అండగా ఉండేందుకు మెగా ఫ్యామిలీ ముందు ఉంటుందనేది మరోసారి నిరూపించారని అభిమానులు అంటున్నారు.

Exit mobile version