వెట్రి మారన్ బృందంలో చేరిన సిద్దార్థ్

వెట్రి మారన్ బృందంలో చేరిన సిద్దార్థ్

Published on Jan 21, 2012 1:30 PM IST


జాతీయ అవార్డు గ్రహీత వెట్రి మారన్ దర్శకత్వం లో వస్తున్న చిత్రం బృందం లో సిద్దార్థ్ కూడా చేరిపోయారు. గతం లో వెట్రి మారన్ దర్శకత్వం వహించిన “ఆడుకాలం” చిత్రానికి అతనికి జాతీయ అవార్డు వచ్చింది తరువాత చిత్రం “వాడా చెన్నై” ఈ చిత్రం లో శింభు మరియు రానా లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తన సహా దర్శకుడు అయిన దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం లో వెట్రి మారన్ రచించి నిర్మిస్తున్న చిత్రం లో సిద్దార్థ్ ని ఎంచుకున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. ప్రస్తుతం సిద్దార్థ్ అశోక్ చేస్తున్న “సుకుమారుడు” మరియు నందిని రెడ్డ్డి దర్శకత్వం లో ఒక చిత్రం లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు