
శర్వానంద్ మరియు నిత్యమీనన్ ప్రధాన పాత్రలలో రానున్న “ఏమిటో ఈ మాయ” చిత్ర డిసెంబర్ 16న చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. జాతీయ అవార్డు గ్రహీత చేరన్ ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి దర్శకత్వం వహించనున్నారు. చేరన్ దర్శకత్వం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోనుంది గతంలో రవితేజ ప్రధాన పాత్రలో వచ్చిన “నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్” చిత్రానికి కథ మరియు కథనం అందించారు. ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో ఒకేసారి తెరకెక్కించనున్నారు. జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు. శర్వానంద్ కథలను ఆచి తూచి ఎంపిక చేసుకుంటున్నారు, నిత్య మీనన్ కూడా అలానే ఎంపిక చేసుకుంటున్నారు. దీనికి చేరన్ టేకింగ్ తోడవుతుండటంతో చిత్రం మీద ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి.
డిసెంబర్ 16 నుండి మాయ చెయ్యనున్న శర్వానంద్, నిత్య మీనన్
డిసెంబర్ 16 నుండి మాయ చెయ్యనున్న శర్వానంద్, నిత్య మీనన్
Published on Dec 14, 2012 12:30 PM IST
సంబంధిత సమాచారం
- ‘మెగా 158’ రిలీజ్ డేట్ మారిందా?
- చిరంజీవి బర్త్డే ట్రీట్ సిద్ధం.. మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో ‘#Mega158’ టైటిల్ గ్లింప్స్
- ఇంట్రెస్టింగ్.. రజినీకాంత్ కి తెలుగు హీరోలే విలన్లు!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రికార్డ్: 20 లక్షలకు పైగా టికెట్లు సేల్.. యూఎస్లో 2 మిలియన్ డాలర్ల మార్క్
- మాస్ బుకింగ్స్ తో దూసుకెళ్ళిపోతున్న ‘ఇరుముడి’.. రిలీజ్ కి ముందే 2 లక్షల టికెట్స్
- ఇంటర్వ్యూ: వెంకీ అట్లూరి – కథ విన్నప్పుడు సూర్య ఏం నమ్మారో అదే తెరపై చూపించాం
- తెలంగాణ బాక్సాఫీస్ వద్ద సూర్య ర్యాంపేజ్.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తొలి వారంలోనే అరుదైన ఫీట్
- బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైన అయ్యగారి 100 కోట్ల బొమ్మ!
- టాలీవుడ్ పై మరోసారి బాలీవుడ్ స్టార్ దర్శకుడు అక్కసు.. ఎందుకిలా అయ్యాడు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- యూఎస్ మార్కెట్ లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్న రవితేజ సినిమా!
- నైజాంలో తెరుచుకున్న ‘ఇరుముడి’ బుకింగ్స్.. ఫ్యాన్స్ ఇక రచ్చ రచ్చే
- ‘టాక్సిక్’కి మన దగ్గర హైకులు అవసరమా?
- ఓటీటీలోకి ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ: ‘శ్రీనివాస మంగాపురం’ స్ట్రీమింగ్ వివరాలివే!
- ఇంటర్వ్యూ : దర్శకుడు శివ నిర్వాణ – ‘ఇరుముడి’ లాంటి నేపథ్యంలో ఇప్పటివరకు సినిమా రాలేదు..!
- షాకింగ్ బజ్: రజినీకి వ్యతిరేకంగా రామ్ పోతినేని?
- ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. తనని వీడి వెళ్ళిపోయిన బఘీర!
- మహేష్ ‘వారణాసి’ ఆల్బమ్ పై బిగ్ క్లారిటీ!

