
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా మలయాళం కూడా విడుదల కావడానికి సిద్దమవుతోంది. మలయాళంలో ఈ సినిమా టైటిల్ ‘ భైయా మై బ్రదర్’. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరి 24న విడుదలకానుంది. ఈ సినిమా మలయాళం వర్షన్ ని కె. మంజు నిర్మించారు. గతంలో కూడా రామ్ చరణ్ నటించిన నాయక్, రచ్చ, మగదీర సినిమాలు కూడా మలయాళంలోవిడుదలయ్యాయి. ఈ సినిమాలకు అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ వుండటం వల్ల కేరళలో మంచి కలెక్షన్ లు రావడానికి అవకాశం వుంది. ఈ సినిమాలో శృతి హసన్, అమీ జాక్సన్, కాజల్ అగర్వాల్ లు నటించారు. తెలుగు వర్షన్ లో ఈ సినిమాకి వంశి పైడిపల్లి దర్శకత్వం వహించిగా దిల్ రాజు నిర్మించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
త్వరలో ‘ఎవడు’ మలయాళ వర్షన్ విడుదల
త్వరలో ‘ఎవడు’ మలయాళ వర్షన్ విడుదల
Published on Jan 12, 2014 9:30 AM IST
సంబంధిత సమాచారం
- విషాదం : చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం !
- సూపర్ స్టార్ సినిమాకి భారీ రేట్లు ?
- ఓటిటి సమీక్ష: ‘ఆరాధన’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్నిసార్లయినా ప్రేమలో పడొచ్చు – తమన్నా
- ‘పెద్ది’ ఆట షురూ.. తెలుగు స్టేట్స్ లో భారీ బిజినెస్!
- అప్పుడు ఇంటి నుంచి వచ్చేశా – రాజశేఖర్
- ‘జై హనుమాన్’లో ‘ధురంధర్’ పవర్ఫుల్ నటుడు కూడా!
- ‘రాకా’లో పాపులర్ బాలీవుడ్ స్టార్ హీరో స్పెషల్ రోల్?
- ‘పెద్ది’ ట్రైలర్ డేట్ లాక్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘జై హనుమాన్’ కోసం రిషబ్ కి షాకింగ్ రెమ్యునరేషన్?
- ఓటీటీ : – ఈ వారం అలరించే సినిమాలు, సిరీస్లివే !
- ‘టాక్సిక్’లో ఎక్కువైంది.. కట్ చేయమన్న కియారా..!
- ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు
- ఓల్డ్ లుక్ లో ‘కొరియన్ కనకరాజు’ ?
- ‘పెద్ది’తో క్లాష్కు మహేష్ బాబు సినిమా.. బరిలోకి దిగేనా..?
- ఫోటో మూమెంట్ : అమిత్ షాను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార’పై ప్రశంసలు..!
- దేవర సీక్వెల్ ఆగేది లేదు.. ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..!

