జనవరి 1న ఎవడు కొత్త ట్రైలర్

జనవరి 1న ఎవడు కొత్త ట్రైలర్

Published on Dec 24, 2013 6:05 PM IST

Yevadu
రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా జనవరి 12న మనముందుకు రానుంది. ఈ సినిమా నిర్మాతలు ప్రచారానికి పెద్ధపీట వేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ ను క్రిస్ మస్ కానుకగా మనకు అందిస్తారని అన్నారు. కాకపోతే దిల్ రాజు సమాచారం ప్రకారం కొత్త ట్రైలర్ ను జనవరి 1న విడుదలచేస్తారట

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ మరియు అమీ జాక్సన్ హీరోయిన్స్. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ అతిధి పాత్రధారులు. దిల్ రాజు నిర్మాత. జనవరి మొదటివారం నుండి ప్రమోషన్లపై దృష్టి పెడతారు

దేవీశ్రీప్రసాద్ సంగీతదర్శకుడు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రాఫర్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు