నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘అధినాయకుడు’ మార్చి కి వాయిదా పడింది. తొలుత మహా శివరాత్రి కి విడుదల చేద్దాం అని భావించగా, కొన్ని అనివార్య కారణాల వలన చిత్రాన్ని మార్చి 23 కి వాయిదా వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రం లో బాలకృష్ణ సరసన లక్ష్మీ రాయ్ మరియు సలోని నటించగా, జయసుధ ప్రత్యేక పాత్ర లో కనిపించనున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పద్మ కుమార్ చౌదరి నిర్మాత. రాజకీయ కథాంశం తో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది. కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘విశ్వంభర’ హైలైట్ సీక్వెన్స్ అదే
- అందుకు థమన్ కి థాంక్స్ తెలిపిన గోపిచంద్ మలినేని!
- థియేటర్/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!
- ఇంటర్వ్యూ: “శబరి” మంచి థ్రిల్ ఇస్తుంది – దర్శకుడు అనిల్ కాట్జ్
- తన డ్రీమ్ రోల్ పై మాళవిక మోహనన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- ‘మహేష్ – రాజమౌళి’ సినిమా పై మరో క్రేజీ రూమర్
- కన్నప్ప కోసం తమన్నా స్పెషల్ సాంగ్ ?