
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఆగష్టులో ప్రారంభం కానుంది. పాపులర్ ప్రొడ్యూసర్ గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని హై వోల్టేజ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా పూరి జగన్నాధ్ స్వయంగా అంగీకరించారు. అలాగే ఈ చిత్రాన్ని అమెరికాలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. పూరి మొదటగా రవితేజ తో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం చేస్తారు. అది పూర్తయిన తరువాత ఎన్టీఆర్ తో ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో చేస్తారు. మహేష్ బాబుతో అతో కొద్ది రోజుల్లోనే సినిమా తీసి హిట్ కొట్టారు పూరి. ఈ చిత్రాలను కూడా అంతే వేగంగా పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆగస్టులో పూరి-ఎన్టీఆర్ సినిమా
ఆగస్టులో పూరి-ఎన్టీఆర్ సినిమా
Published on Feb 3, 2012 8:40 AM IST
సంబంధిత సమాచారం
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టాక్ : బ్లడ్ బాత్తో హడల్ పుట్టించేసిన జడల్..!
- పోల్ : నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ మీకు ఎలా అనిపించింది?
- ఫ్రాడ్ కేసులో సల్మాన్ ఖాన్కు కోర్టు నోటీసులు..!
- ‘అనకాపల్లి’ @ అనకాపల్లి.. వినూత్న పద్ధతిలో రిలీజ్ చేస్తున్న మేకర్స్..!
- ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్ చిరంజీవి?.. సోషల్ మీడియా రూమర్లపై క్లారిటీ!
- వారణాసి: లీక్ తోనే ఫ్యాన్స్ ఖుషీ.. ఇక అప్డేట్ లేకపోయినా పర్లేదా?
- సాలిడ్ ప్రీసేల్స్ లో మొదలైన ‘కొరియన్ కనకరాజు’!
- రాంగ్ డేట్ ఎంచుకున్న ‘రామాయణ’ మేకర్స్? ‘గాడ్జిల్లా’ ఎఫెక్ట్.. బడ్జెట్ 125 కోట్లే కానీ హైప్ నెక్స్ట్ లెవెల్!
- జెట్ స్పీడ్ లో ‘వారణాసి’.. అప్పుడే ఇంత పూర్తి చేసేసారా!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టైమ్ ఫిక్స్.. రక్తపాతం మొదలయ్యేది ఎప్పుడంటే..?
- బ్రదర్స్ కి హ్యాండిచ్చిన లోకేష్ కనగరాజ్!
- ‘ఓజీ 2’ పట్టాలెక్కేది ఇక అప్పుడేనా..?
- ‘వారణాసి’ ట్రీట్.. మహేష్ బర్త్ డేకి కేవలం దీనితో సరి పెడతారా?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న ఇదయం మురళి.. ఏయే భాషల్లో వస్తుందంటే..?
- ‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!
- ‘ఓజి 2’ బ్లాస్ట్ మాత్రం గ్యారెంటీ! సెప్టెంబర్ లోనే ముహూర్తం
- అఖిల్ అయ్యాడు.. నెక్స్ట్ కంబ్యాక్ లిస్ట్ లో మెగా హీరో, రవితేజ!

