ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన నూతన చిత్రం “దేవుడు చేసిన మనుషులు” చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. 19 నుండి ఈ చిత్రం ఇటలీలో చిత్రీకరణ జరుపుకోనుంది. అక్కడ అందమయిన ప్రదేశాలలో ఈ చిత్ర బృందం మూడు పాటలను చిత్రీకరించనున్నారు. మాస్ మహారాజ రవితేజ రవితేజ మరియు ఇలియానా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం మీద ఇప్పటికే చాలా అంచనాలున్నాయి. రవితేజ ఎనేర్జటిక్ నటనకి పూరి పదునయిన సంభాషణలు ఎలా ఉంటాయో అన్న ఆసక్తి అందరిలో నెలకొనింది. జూన్ మధ్యలో ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ప్రత్యేకం : ఇటలీలో చిత్రీకరణ జరుపుకోనున్న “దేవుడు చేసిన మనుషులు”
ప్రత్యేకం : ఇటలీలో చిత్రీకరణ జరుపుకోనున్న “దేవుడు చేసిన మనుషులు”
Published on May 16, 2012 1:19 AM IST
సంబంధిత సమాచారం
- ప్రభాస్తో పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!
- చిరు లీక్స్.. ‘మెగా 158’ టైటిల్ ఇదేనా..?
- మ్యాడ్ హిట్ ‘డిసి’ కాంబినేషన్ మళ్ళీ..?
- ఇంటర్వ్యూ : దర్శకుడు ఎం.ఎస్.రాజు – ‘అగధ’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..!
- చిరు బర్త్ డే ట్రీట్.. మెగా 158 టీజర్ అదిరిపోతుందట..!
- కిమ్స్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ
- ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్..!
- విషాదం : టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత
- ‘ఇరుముడి’ అవైటెడ్ చార్ట్ బస్టర్ అప్పుడే?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!


