
నాని, అమలా పాల్ ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం “జెండా పై కపిరాజు” ఆగస్ట్ 1న అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలుకానుంది. పరిశ్రమ నుండి పలువురు పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. “శంభో శివ శంభో” చిత్ర దర్శకుడు సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కే ఎస్ శ్రీనివాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్విభాషా చిత్రంగా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కనుంది. మనం మారితే ప్రపంచం మారుతుంది అన్న అంశం మీద ఈ చిత్రం ఉండబోతుందని సమాచారం. జి వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. నాని మరియు అమలా పాల్ కలిసి పని చెయ్యడం ఇదే మొదటిసారి.
ఆగస్ట్ 1న మొదలు కానున్న జెండా పై కపిరాజు
ఆగస్ట్ 1న మొదలు కానున్న జెండా పై కపిరాజు
Published on Aug 1, 2012 12:27 AM IST
సంబంధిత సమాచారం
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- జయ కృష్ణ కోసం సక్సెస్ చిత్రాల దర్శకుడు..?
- భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసిన ‘భోగి’
- ‘టాక్సిక్’ రన్టైమ్తో సర్ప్రైజ్ చేయనున్న యష్.. ఎంతంటే..?
- కళ్లుచెదిరే రేటుకు ‘జైలర్ 2’ ఓటీటీ రైట్స్..?
- బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న మోహన్ లాల్ కూతురు మొదటి సినిమా!
- ఇంటర్వ్యూ : కామాక్షి భాస్కర్ల – ‘అగధ’ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను..!
- సంపత్ నంది సరికొత్త ప్రాజెక్ట్ లాంచ్.. ఎప్పుడంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పూరీ జగన్నాధ్కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- Mega 158: ‘చిరు’ లీక్.. టైటిల్స్ ఎన్నెన్నో.. అన్నీ క్రేజీ లెవెల్
- ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స పూర్తి: సర్జరీ సక్సెస్, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే?
- ‘బ్లడీ రోమియో’ విధ్వంసానికి గెట్ రెడీ.. ధురంధర్ సంగీత దర్శకుడైతే కాదు!
- బుకింగ్స్ లో ‘కొరియన్ కనకరాజు’ నిలకడ.. రికార్డు మార్క్ కి చేరువలో
- ‘ఇరుముడి’ ట్రైలర్ టాక్ : భక్తి, యాక్షన్ కలగలిపిన మాస్ ఎమోషనల్ డ్రామా!
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య

