
తెలుగులో ఎప్పటికి నిలిచిపోయే మెలోడ్రామ చిత్రాలలో ఒకటి “మాతృ దేవో భవ”, మాధవి మరియు నాజర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం భోజ్ పూరి భాషలో తెరకెక్కిస్తున్నారు. 1993లో విడుదలయిన ఈ చిత్రం ఇపటికి చూసిన వారి చేత కన్నీరు పెట్టిస్తుంది. కే అజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కే ఎస్ రామ రావు నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని భోజ్ పూరిలో జయప్రద మరియు మనోజ్ తివారి ప్రధాన పాత్రలలో తెరకెక్కించనున్నారు. దిన్కర్ కపూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు ఈ రీమేక్ కి జయప్రద నిర్మాత వ్యవహరించనున్నారు. జయప్రద మరిన్ని చిత్రాలను నిర్మించాలని అనుకుంటున్నారని బాలివుడ్ సమాచారం. ప్రస్తుతం “మాతృ దేవో భవ” చిత్రం మీదే జయప్రద నమ్మకాలు పెట్టుకొని ఉన్నారు.
భోజ్ పూరి లో రీమేక్ కానున్న “మాతృ దేవో భవ”
భోజ్ పూరి లో రీమేక్ కానున్న “మాతృ దేవో భవ”
Published on Aug 4, 2012 3:51 AM IST
సంబంధిత సమాచారం
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- జయ కృష్ణ కోసం సక్సెస్ చిత్రాల దర్శకుడు..?
- భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసిన ‘భోగి’
- ‘టాక్సిక్’ రన్టైమ్తో సర్ప్రైజ్ చేయనున్న యష్.. ఎంతంటే..?
- కళ్లుచెదిరే రేటుకు ‘జైలర్ 2’ ఓటీటీ రైట్స్..?
- బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న మోహన్ లాల్ కూతురు మొదటి సినిమా!
- ఇంటర్వ్యూ : కామాక్షి భాస్కర్ల – ‘అగధ’ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను..!
- సంపత్ నంది సరికొత్త ప్రాజెక్ట్ లాంచ్.. ఎప్పుడంటే..?
- బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఎం.ఎస్. రాజు ‘అగధ’ వరకు..7 చిత్రాలు విడుదల!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పూరీ జగన్నాధ్కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- Mega 158: ‘చిరు’ లీక్.. టైటిల్స్ ఎన్నెన్నో.. అన్నీ క్రేజీ లెవెల్
- ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స పూర్తి: సర్జరీ సక్సెస్, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే?
- ‘బ్లడీ రోమియో’ విధ్వంసానికి గెట్ రెడీ.. ధురంధర్ సంగీత దర్శకుడైతే కాదు!
- బుకింగ్స్ లో ‘కొరియన్ కనకరాజు’ నిలకడ.. రికార్డు మార్క్ కి చేరువలో
- ‘ఇరుముడి’ ట్రైలర్ టాక్ : భక్తి, యాక్షన్ కలగలిపిన మాస్ ఎమోషనల్ డ్రామా!
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య

