
రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “శివాజీ” చిత్రం ఈ ఏడాది 3డిలో రానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం “మగధీర” చిత్రం విడుదల ముందు వరకు దక్షణ భారతదేశంలో అతి పెద్ద సినిమాగా పేరొందింది. ఈ చిత్రం ఇప్పటికీ రజనీకాంత్ కెరీర్లో వసూళ్ళ విషయంలో “రోబో” తరువాత రెండవ స్థానంలో ఉంది. ఈ చిత్రాన్ని 3డికి మార్చడంలో రజనీకాంత్ చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం మూడు గంటలున్న ఈ చిత్రాన్ని 2 గంటల 17 నిమిషాలకు కుదించారు. ఈ చిత్రంలో శ్రియ మరియు సుమన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా కే వి ఆనంద్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం 2007లో విడుదలై భారీ విజయం సాదించింది.
3డిలో విడుదల కానున్నరజనీకాంత్ మూవీ
3డిలో విడుదల కానున్నరజనీకాంత్ మూవీ
Published on Aug 5, 2012 1:16 AM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : విశ్వనాథ్ & సన్స్
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్.. డబుల్ క్లాష్ తప్పదా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- జయ కృష్ణ కోసం సక్సెస్ చిత్రాల దర్శకుడు..?
- భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసిన ‘భోగి’
- ‘టాక్సిక్’ రన్టైమ్తో సర్ప్రైజ్ చేయనున్న యష్.. ఎంతంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పూరీ జగన్నాధ్కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!
- Mega 158: ‘చిరు’ లీక్.. టైటిల్స్ ఎన్నెన్నో.. అన్నీ క్రేజీ లెవెల్
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స పూర్తి: సర్జరీ సక్సెస్, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే?
- ‘బ్లడీ రోమియో’ విధ్వంసానికి గెట్ రెడీ.. ధురంధర్ సంగీత దర్శకుడైతే కాదు!
- 12 రోజుల్లో రూ. 500 కోట్లు: భారత బాక్సాఫీస్ వద్ద టామ్ హాలండ్ ‘స్పైడర్-మ్యాన్’ హవా
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- బుకింగ్స్ లో ‘కొరియన్ కనకరాజు’ నిలకడ.. రికార్డు మార్క్ కి చేరువలో

