మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు’ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మేము విన్నదాని ప్రకారం ఈ సినిమాకి సెన్సార్ బోర్డు వారు ఎలాంటి కట్స్ విధించలేదు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ – కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
రామ్ చరణ్ ‘ఎవడు’కి ‘ఎ’ సర్టిఫికేట్
రామ్ చరణ్ ‘ఎవడు’కి ‘ఎ’ సర్టిఫికేట్
Published on Jul 26, 2013 7:29 PM IST
సంబంధిత సమాచారం
- ఫోటోలు : మృణాల్ ఠాకూర్
- నా సినిమాల్లో కథే హీరో – సమంత
- ప్రధాని మోదీకి ప్రామిస్ చేశా – అన్నా లెజినోవా
- వాటిని భరించాను కాబట్టే.. ఈ స్థాయిలో ఉన్నా – కియారా
- మెగాస్టార్ ‘విశ్వంభర’ పై దర్శకుడు క్లారిటీ !
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- ఓటిటి సమీక్ష: ‘నేను’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- మమితా బైజు ప్లేస్ లో మానస వారణాసి ?
- ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ లాంగ్ షెడ్యూల్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- తమిళనాట విజయ్ అరుదైన ఫీట్..!
- ‘పెద్ది’పై సీనియర్ యాక్టర్ వైరల్ కామెంట్స్.. ఏమన్నారంటే..?
- ముఖ్యమంత్రిగా విజయ్.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష !
- నార్త్ అమెరికాలో ‘పెద్ది’ టికెట్ ధరలు ఇవే !
- నితిన్ కోసం అనుదీప్ రూట్ మార్చాల్సిందే..!
- ‘కల్కి సీక్వల్’లో మరో బాలీవుడ్ నటుడు ?
- ట్రైలర్ టాక్: ‘కరుప్పు’ తో సూర్య.. ఊర మాస్.. కంబ్యాక్.. లోడింగ్
- ప్రొఫెసర్ ఈజ్ బ్యాక్.. ‘మనీ హెయిస్ట్’ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన ఓటిటి సంస్థ!


