
‘ప్రేమ కధా చిత్రమ్’ విజయం సాధించి ఈమధ్యే 50 రోజులు పూర్తిచేసుకున్న నేపధ్యంలో సుధీర్ బాబు రెట్టించిన ఉత్సాహంతో చిత్రబృందంతో కలిసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. ” ‘ప్రేమ కధా చిత్రమ్’ సినిమా పై నాకు నమ్మకం వుంది కానీ ఇంత గొప్ప విజయం సాధిస్తుందని ఎన్నడూ అనుకోలేదు. ఇంత ఘన విజయాన్ని అందించిన మీ అందరికీ ధన్యవాదాలు.. ఇది మీ విజయం కూడా” అని ట్వీట్ చేసాడు. ప్రస్తుతం సుధీర్ బాబు ‘ఆడు మగాడు రా బుజ్జి’ చిత్రం షూటింగ్ లో బిజీగా వున్నాడు. కొన్ని వారాల క్రితం మొదలైన ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. సుధీర్ బాబుకు జంటగా అస్మితా సూద్ నటిస్తుంది. కృష్ణ రెడ్డి దర్శకుడు. సుబ్బారెడ్డి మరియు సిరాజ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చక్రవర్తి సంగీత దర్శకుడు. ఈ సినిమానేకాక సుధీర్ బాబు చేతిలో మరో రెండు సినిమాలతో ఈ ఏడాది అంతా బిజీగా వుండనున్నాడు
బుజ్జి మగాడు షూటింగ్ లో బిజీగా వున్నాడు
బుజ్జి మగాడు షూటింగ్ లో బిజీగా వున్నాడు
Published on Jul 26, 2013 1:55 PM IST
సంబంధిత సమాచారం
- ఫోటోలు : మృణాల్ ఠాకూర్
- నా సినిమాల్లో కథే హీరో – సమంత
- ప్రధాని మోదీకి ప్రామిస్ చేశా – అన్నా లెజినోవా
- వాటిని భరించాను కాబట్టే.. ఈ స్థాయిలో ఉన్నా – కియారా
- మెగాస్టార్ ‘విశ్వంభర’ పై దర్శకుడు క్లారిటీ !
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- ఓటిటి సమీక్ష: ‘నేను’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- మమితా బైజు ప్లేస్ లో మానస వారణాసి ?
- ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ లాంగ్ షెడ్యూల్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- తమిళనాట విజయ్ అరుదైన ఫీట్..!
- ‘పెద్ది’పై సీనియర్ యాక్టర్ వైరల్ కామెంట్స్.. ఏమన్నారంటే..?
- ముఖ్యమంత్రిగా విజయ్.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష !
- నార్త్ అమెరికాలో ‘పెద్ది’ టికెట్ ధరలు ఇవే !
- నితిన్ కోసం అనుదీప్ రూట్ మార్చాల్సిందే..!
- ‘కల్కి సీక్వల్’లో మరో బాలీవుడ్ నటుడు ?
- ట్రైలర్ టాక్: ‘కరుప్పు’ తో సూర్య.. ఊర మాస్.. కంబ్యాక్.. లోడింగ్
- ప్రొఫెసర్ ఈజ్ బ్యాక్.. ‘మనీ హెయిస్ట్’ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన ఓటిటి సంస్థ!

