నటి తమన్నాకి విశాఖపట్నంలో అనుకోని చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఆంద్ర ప్రాంతంలో సమైక్యాంద్ర ఉద్యమం మంచి జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది సమైక్యాంద్ర వాదులు తమన్నా విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగి కారు వద్దకు రాగానే ఆమె వద్దకు వచ్చి జై సమైక్యాంద్ర అనాల్సిందిగా డిమాండ్ చేశారు. తమన్నా చాలా ప్రశాంతంగా, ఎంతో చాకచక్యంగా వారికి సమాదానం చెప్పింది. తనకు అన్ని ఏరియాలు ఒక్కటేనని తన పరిస్థితిని అర్థం చేసుకోమని కోరడం జరిగింది. వారి చేతి నుండి బయటపడటానికి తను చాలా ప్రయత్నం చేసింది. అదృష్టవశాత్తు పోలీసులు అక్కడకు వచ్చి సమస్యను పరిష్కరించి ఆమెని అక్కడ నుండి పంపించారు. గతంలో తెలంగాణ ప్రాంతంలోని తెలంగాణ వాదులు నుండి మన హీరోలు హీరోయిన్స్ ఇలాంటి పరిస్థితులను ఎదురుకున్నారు.
విశాఖపట్నంలో తమన్నాకి చేదు అనుభవం
విశాఖపట్నంలో తమన్నాకి చేదు అనుభవం
Published on Aug 2, 2013 5:00 PM IST
సంబంధిత సమాచారం
- ఫోటోలు : మృణాల్ ఠాకూర్
- నా సినిమాల్లో కథే హీరో – సమంత
- ప్రధాని మోదీకి ప్రామిస్ చేశా – అన్నా లెజినోవా
- వాటిని భరించాను కాబట్టే.. ఈ స్థాయిలో ఉన్నా – కియారా
- మెగాస్టార్ ‘విశ్వంభర’ పై దర్శకుడు క్లారిటీ !
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- ఓటిటి సమీక్ష: ‘నేను’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- మమితా బైజు ప్లేస్ లో మానస వారణాసి ?
- ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ లాంగ్ షెడ్యూల్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- తమిళనాట విజయ్ అరుదైన ఫీట్..!
- ‘పెద్ది’పై సీనియర్ యాక్టర్ వైరల్ కామెంట్స్.. ఏమన్నారంటే..?
- ముఖ్యమంత్రిగా విజయ్.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష !
- నార్త్ అమెరికాలో ‘పెద్ది’ టికెట్ ధరలు ఇవే !
- నితిన్ కోసం అనుదీప్ రూట్ మార్చాల్సిందే..!
- ‘కల్కి సీక్వల్’లో మరో బాలీవుడ్ నటుడు ?
- ట్రైలర్ టాక్: ‘కరుప్పు’ తో సూర్య.. ఊర మాస్.. కంబ్యాక్.. లోడింగ్
- ప్రొఫెసర్ ఈజ్ బ్యాక్.. ‘మనీ హెయిస్ట్’ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన ఓటిటి సంస్థ!


