బుధవారం తెల్లవారు జామున జరిగిన వోల్వో బస్ ప్రమాదంతో ఆంద్రప్రదేశ్ మొత్తం షాక్ కు గురైంది. ఈ ఘటనలో చాలా మంది మరణించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో కర్ణాటక మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె వెంకటేష్ మరియు అతని చెల్లెలు వున్నారు. వెంకటేష్ ఒక ఫ్యామిలీ ఫంక్షనుకు హాజరుకావడానికి అతని చెల్లెలితో కలిసి హైదరాబాద్ కు వస్తున్నాడు. అతను చనిపోయిన వార్త తెలియడంతో మెగా ఫ్యాన్స్ చాలా కలతచెందారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే ఈ ప్రమాదానికి కారుకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ తెలియజేసింది.
బస్సు ప్రమాదంలో మృతి చెందిన కర్ణాటక మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు
బస్సు ప్రమాదంలో మృతి చెందిన కర్ణాటక మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు
Published on Oct 30, 2013 1:45 PM IST
సంబంధిత సమాచారం
- ‘పెద్ది’ ఫైనల్ కట్ లాక్.. 3న భారీ ఎత్తున ప్రీమియర్స్ కి రెడీ!
- ప్రజా తీర్పును అవమానించకండి.. విజయ్కి ఆ ఛాన్స్ ఇవ్వాల్సిందే – కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
- ఓటిటి డేట్ లాక్ చేసుకున్న ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. కొత్త టీవీ వల్ల వచ్చిన చిచ్చు ఎప్పుడు, ఎందులో అంటే?
- ‘రాకా’ రిలీజ్ ప్లానింగ్స్?
- సామ్ సినిమాపై ఐపీఎల్ ఎఫెక్ట్ నిజమేనా!?
- ‘పెద్ది’ ప్రమోషన్స్ పైనే ఫ్యాన్స్ కళ్ళు.. మెయిన్ గా నార్త్ మార్కెట్ ప్లానింగ్ కోసం
- ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ క్ వచ్చేసిన ‘పాపం ప్రతాప్’
- బిగ్ ట్విస్ట్: విజయ్ సీఎం కాకుండా బ్రేక్? ఊహించని మలుపులు ఎదుర్కొంటున్న దళపతి?
- రవిబాబు షాకింగ్ కామెంట్స్.. ఇండస్ట్రీనే థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని చంపేస్తుంది
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన LIK..!
- ‘పెద్ది’ గాడి డిమాండ్.. ఎంత చెప్తే అంత!?
- Super Good Films: వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ని నమ్మిన ఆర్.బీ. చౌదరి.. దళపతి రేంజ్ మార్చేసిన ఆ సూపర్ హిట్స్ ఇవే!
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ వచ్చేది అప్పుడే!
- క్రేజీ సీక్వెల్ లో ఆలియా భట్.. అటుపై కూడా..!
- సల్మాన్ ఖాన్ కోసం పవర్ఫుల్ యాక్టర్..?
- మొత్తానికి నితిన్ మరో కొత్త సినిమా.. రెండో వారం నుంచే మొదలు!
- ‘లెనిన్’ నుంచి ఇంకెన్ని సర్ప్రైజులో!


