
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా హైదరాబాద్ లో ఒక రోజు ముందుగా ప్రిమియర్ షో వేయనున్నారని తాజా సమాచారం. ఈ సినిమా ప్రిమియర్ షోని జనవరి 11వ తేది రాత్రి మూసాపేట్ లోని శ్రీ రాములు థియేటర్ లో వేయనున్నారు. ఈ షో కోసం నిర్వాహకులు కావలసిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 12 న విడుదలవుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా శృతి హసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ అతిధి పాత్రలో నటించారు. ఈ మధ్య రామ్ చరణ్, కాజల్ పై చిత్రీకరించిన ‘చెలియా చెలియా’ సాంగ్ విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఈ పాటలో నటించడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఇది నా ఫేవరేట్ స్పెషల్ అప్పిరియన్స్ ‘ అని కాజల్ తెలియజేసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
కన్ఫామ్ అయిన ‘ఎవడు’ ప్రీమియర్ షో
కన్ఫామ్ అయిన ‘ఎవడు’ ప్రీమియర్ షో
Published on Jan 9, 2014 4:45 PM IST
సంబంధిత సమాచారం
- ‘పెద్ది’ ఆట షురూ.. తెలుగు స్టేట్స్ లో భారీ బిజినెస్!
- అప్పుడు ఇంటి నుంచి వచ్చేశా – రాజశేఖర్
- ‘జై హనుమాన్’లో ‘ధురంధర్’ పవర్ఫుల్ నటుడు కూడా!
- ‘రాకా’లో పాపులర్ బాలీవుడ్ స్టార్ హీరో స్పెషల్ రోల్?
- ‘పెద్ది’ ట్రైలర్ డేట్ లాక్?
- మహేష్ ‘వారణాసి’ కి వాటర్ కొరత!?
- సూర్య సినిమా వెనక్కి వెళ్ళేది లేదు.. ట్రైలర్ పనుల్లో బిజీ!
- ‘మంగళవారం 2’ పై లేటెస్ట్ ఇన్ఫో!
- ‘డెకాయిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !
- సెలెబ్రెటీ రూల్స్ నాకు అవసరం లేదు – ఆనందం రేఖ
- బాలయ్య సినిమా నుండి నయనతార ఎందుకు తప్పుకుందంటే..?
- ఫోటో మూమెంట్ : సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
- మరో యాక్షన్ డ్రామాకు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్..?
- పెయిన్ కి ప్రిపేర్ చేస్తున్న ‘పెద్ది’ టీం!?
- విజయ్, శౌర్యువ్ భారీ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ బ్యూటీ?

