
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా మలయాళం కూడా విడుదల కావడానికి సిద్దమవుతోంది. మలయాళంలో ఈ సినిమా టైటిల్ ‘ భైయా మై బ్రదర్’. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరి 24న విడుదలకానుంది. ఈ సినిమా మలయాళం వర్షన్ ని కె. మంజు నిర్మించారు. గతంలో కూడా రామ్ చరణ్ నటించిన నాయక్, రచ్చ, మగదీర సినిమాలు కూడా మలయాళంలోవిడుదలయ్యాయి. ఈ సినిమాలకు అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ వుండటం వల్ల కేరళలో మంచి కలెక్షన్ లు రావడానికి అవకాశం వుంది. ఈ సినిమాలో శృతి హసన్, అమీ జాక్సన్, కాజల్ అగర్వాల్ లు నటించారు. తెలుగు వర్షన్ లో ఈ సినిమాకి వంశి పైడిపల్లి దర్శకత్వం వహించిగా దిల్ రాజు నిర్మించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
త్వరలో ‘ఎవడు’ మలయాళ వర్షన్ విడుదల
త్వరలో ‘ఎవడు’ మలయాళ వర్షన్ విడుదల
Published on Jan 12, 2014 9:30 AM IST
సంబంధిత సమాచారం
- ‘పెద్ది’ ఆట షురూ.. తెలుగు స్టేట్స్ లో భారీ బిజినెస్!
- అప్పుడు ఇంటి నుంచి వచ్చేశా – రాజశేఖర్
- ‘జై హనుమాన్’లో ‘ధురంధర్’ పవర్ఫుల్ నటుడు కూడా!
- ‘రాకా’లో పాపులర్ బాలీవుడ్ స్టార్ హీరో స్పెషల్ రోల్?
- ‘పెద్ది’ ట్రైలర్ డేట్ లాక్?
- మహేష్ ‘వారణాసి’ కి వాటర్ కొరత!?
- సూర్య సినిమా వెనక్కి వెళ్ళేది లేదు.. ట్రైలర్ పనుల్లో బిజీ!
- ‘మంగళవారం 2’ పై లేటెస్ట్ ఇన్ఫో!
- ‘డెకాయిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !
- సెలెబ్రెటీ రూల్స్ నాకు అవసరం లేదు – ఆనందం రేఖ
- మరో యాక్షన్ డ్రామాకు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్..?
- బాలయ్య సినిమా నుండి నయనతార ఎందుకు తప్పుకుందంటే..?
- ఫోటో మూమెంట్ : సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
- విజయ్, శౌర్యువ్ భారీ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ బ్యూటీ?
- పెయిన్ కి ప్రిపేర్ చేస్తున్న ‘పెద్ది’ టీం!?

