అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల నటీనటులైన ఎ.ఎన్.ఆర్, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న సినిమా ‘మనం’. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సమంత, శ్రియ సరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ లో నాగ చైతన్య – సమంత లపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. తాజా సమాచారం ప్రకారం ఎ.ఎన్.ఆర్, నాగార్జున ఆగష్టు మొదటి వారం నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సినిమాలో నాగార్జున ఓ ముఖ్యమైన పాత్రలో శ్రియతో కలిసి కనిపిస్తాడు. ఈ సినిమా మొత్తాన్ని మరో 60 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి విక్రం కుమార్ తో కలిసి హర్ష వర్ధన్ డైలాగ్స్ అందిస్తున్నాడు.
ఆగష్టు నుంచి కలవనున్న ఎ.ఎన్.ఆర్ – నాగార్జున
ఆగష్టు నుంచి కలవనున్న ఎ.ఎన్.ఆర్ – నాగార్జున
Published on Jul 21, 2013 2:15 PM IST
సంబంధిత సమాచారం
- నార్త్లో పెద్ది ప్రభంజనం.. ముంబై వేదికగా ట్రైలర్ లాంచ్తో విధ్వంసం..!
- నిన్న జగపతి బాబు.. నేడు అనంత శ్రీరామ్.. ‘పెద్ది’కి సాలిడ్ ఎలివేషన్స్..!
- దృశ్యం-3 : తెలుగులోనూ మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. మరి వెంకటేష్..?
- ఎన్టీఆర్-నీల్ గ్లింప్స్ : అర్ధరాత్రి ఉదయించే సూర్యుడిలా తారక్ ట్రీట్..?
- పెద్ది : ఎలాంటి వీఎఫ్ఎక్స్ లేకుండానే కుస్తీ పోర్షన్స్..!
- మరో క్రేజీ ప్రాజెక్ట్కు త్రిష గ్రీన్ సిగ్నల్.. ఈసారి ఇద్దరు..?
- డబుల్ యాక్షన్లోకి మాస్ రాజా..?
- ‘విశ్వంభర’ రిలీజ్ : మెగాస్టార్ ఆ డేట్పై కన్నేశాడా..?
- ఈ వారం ‘వీరభద్రుడు’తో సర్దుకోవాల్సిందే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- తమిళనాట విజయ్ అరుదైన ఫీట్..!
- ట్రైలర్ టాక్: ‘కరుప్పు’ తో సూర్య.. ఊర మాస్.. కంబ్యాక్.. లోడింగ్
- ముఖ్యమంత్రిగా విజయ్.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష !
- ‘పెద్ది’పై సీనియర్ యాక్టర్ వైరల్ కామెంట్స్.. ఏమన్నారంటే..?
- నితిన్ కోసం అనుదీప్ రూట్ మార్చాల్సిందే..!
- ‘కల్కి సీక్వల్’లో మరో బాలీవుడ్ నటుడు ?
- ప్రొఫెసర్ ఈజ్ బ్యాక్.. ‘మనీ హెయిస్ట్’ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన ఓటిటి సంస్థ!
- నార్త్ అమెరికాలో ‘పెద్ది’ టికెట్ ధరలు ఇవే !


