మాచో హీరో గోపిచంద్, నయనతార హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా డైరెక్టర్ భూపతి పాండియన్ వెళ్ళిపోవడంతో నిలిచిపోయిన విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఈ సినిమాని ప్రముఖ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా తిరిగి మొదలవబోతోంది అని, అలాగే ఈ సినిమా స్టొరీలో మార్పులు చేయవచ్చునని అనుకుంటున్నారు. రమేష్ తాండ్ర నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3వ వారం నుండి తిరిగి షూటింగ్ జరుగనుంది. చాలా రోజులుగా హిట్ లేని గోపీచంద్ కి ఈ సినిమా కీలకం కానుంది.
ఆగిన గోపిచంద్ సినిమా తిరిగి ప్రారంభం
ఆగిన గోపిచంద్ సినిమా తిరిగి ప్రారంభం
Published on Feb 20, 2013 12:50 PM IST
సంబంధిత సమాచారం
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్
- బన్నీ ‘రాకా’ పై క్రేజీ అప్ డేట్ !
- తాప్సీ పై కంగనా ఘాటు కామెంట్స్ !
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
- మెగా ఫ్యాన్స్ ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో ?
- చరణ్, చిరు సినిమాలని వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’ !
- యశ్ తో సినిమా.. మరో మూడేళ్లు పట్టొచ్చు !
- ‘జనవరి 12 విడుదల’ కోసం స్పెషల్ సాంగ్ ?
- మనోజ్ కోసం కీలక పాత్రలో శింబు ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్బ్యాక్తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘టాక్సిక్’ సెన్సేషన్: బ్లాక్బస్టర్ ఓపెనింగ్ దిశగా యష్ సినిమా
- ఇదెక్కడి మాస్.. రోజున్నరలో బ్రేకీవెన్ కొట్టేసిన ‘ఇరుముడి’.. రవితేజ రోరింగ్ కంబ్యాక్ ఇది


