మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం తూర్పు గోదావరి జిల్లాలో మొదటి రోజు అనుకున్నంత కలెక్షన్లు సాదించలేదు. ఈ చిత్రం మొదటి రోజు తూర్పు గోదావరిలో 16.40 లక్షల షేర్ సంపాదించింది. ఈ కలెక్షన్ రవితేజ లెవల్ కి చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. ఈ చిత్రం మొత్తంగా 45 లక్షలు సంపాదిస్తునదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి, రవితేజ మునుపటి చిత్రం ‘నిప్పు’ దీని కంటే ఎక్కువే కలెక్ట్ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని నిన్న విడుదల చేశారు. ఇలియానా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి రఘు కుంచే సంగీతం అందించారు.
‘దేవుడు చేసిన మనుషులు’ తూర్పు గోదావరి కలెక్షన్ రిపోర్ట్
‘దేవుడు చేసిన మనుషులు’ తూర్పు గోదావరి కలెక్షన్ రిపోర్ట్
Published on Aug 16, 2012 4:59 PM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : విశ్వనాథ్ & సన్స్
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- జయ కృష్ణ కోసం సక్సెస్ చిత్రాల దర్శకుడు..?
- భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసిన ‘భోగి’
- ‘టాక్సిక్’ రన్టైమ్తో సర్ప్రైజ్ చేయనున్న యష్.. ఎంతంటే..?
- కళ్లుచెదిరే రేటుకు ‘జైలర్ 2’ ఓటీటీ రైట్స్..?
- బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న మోహన్ లాల్ కూతురు మొదటి సినిమా!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పూరీ జగన్నాధ్కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!
- Mega 158: ‘చిరు’ లీక్.. టైటిల్స్ ఎన్నెన్నో.. అన్నీ క్రేజీ లెవెల్
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స పూర్తి: సర్జరీ సక్సెస్, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే?
- ‘బ్లడీ రోమియో’ విధ్వంసానికి గెట్ రెడీ.. ధురంధర్ సంగీత దర్శకుడైతే కాదు!
- 12 రోజుల్లో రూ. 500 కోట్లు: భారత బాక్సాఫీస్ వద్ద టామ్ హాలండ్ ‘స్పైడర్-మ్యాన్’ హవా
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- బుకింగ్స్ లో ‘కొరియన్ కనకరాజు’ నిలకడ.. రికార్డు మార్క్ కి చేరువలో


