
దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘ఎవడు’. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట ఈ సినిమాని విడుదల ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. అలాగే ఈ సినిమా విడుదలకు చాలా సమస్యలు ఎదురైయ్యాయి . ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. దిల్ రాజు ఈ సినిమా విజయం సాదిస్తుందని చాలా దీమాగా వున్నాడు. కొంతమంది నటినటులు, నిర్మాతలు, యూనిట్ సభ్యులు జనవరి 1వ తేదిన ఈ సినిమాని చూసి పాజిటివ్ గా స్పందించారు. దానితో దిల్ రాజు ఒక రోజు ముందు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పెయిడ్ ప్రిమియర్ షో వేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రామ్ చరణ్, శృతి హసన్, అమీ జాక్సన్ లు ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
‘ఎవడు’ సినిమా విజయంపై దీమాగా ఉన్న దిల్ రాజు
‘ఎవడు’ సినిమా విజయంపై దీమాగా ఉన్న దిల్ రాజు
Published on Jan 2, 2014 6:29 PM IST
సంబంధిత సమాచారం
- విషాదం : చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం !
- సూపర్ స్టార్ సినిమాకి భారీ రేట్లు ?
- ఓటిటి సమీక్ష: ‘ఆరాధన’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్నిసార్లయినా ప్రేమలో పడొచ్చు – తమన్నా
- ‘పెద్ది’ ఆట షురూ.. తెలుగు స్టేట్స్ లో భారీ బిజినెస్!
- అప్పుడు ఇంటి నుంచి వచ్చేశా – రాజశేఖర్
- ‘జై హనుమాన్’లో ‘ధురంధర్’ పవర్ఫుల్ నటుడు కూడా!
- ‘రాకా’లో పాపులర్ బాలీవుడ్ స్టార్ హీరో స్పెషల్ రోల్?
- ‘పెద్ది’ ట్రైలర్ డేట్ లాక్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘జై హనుమాన్’ కోసం రిషబ్ కి షాకింగ్ రెమ్యునరేషన్?
- ఓటీటీ : – ఈ వారం అలరించే సినిమాలు, సిరీస్లివే !
- ‘టాక్సిక్’లో ఎక్కువైంది.. కట్ చేయమన్న కియారా..!
- ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు
- ఓల్డ్ లుక్ లో ‘కొరియన్ కనకరాజు’ ?
- ‘పెద్ది’తో క్లాష్కు మహేష్ బాబు సినిమా.. బరిలోకి దిగేనా..?
- ఫోటో మూమెంట్ : అమిత్ షాను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార’పై ప్రశంసలు..!
- దేవర సీక్వెల్ ఆగేది లేదు.. ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..!

