‘ఆకాశమంత’, ‘గగనం’ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రాధామోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘గౌరవం’. ఈ చిత్రానికి సంభందించిన రెండవ షెడ్యూల్ కొద్ది రోజుల క్రితమే రాజమండ్రిలో ప్రారంభమైంది. గత నెలలో ఈ చిత్ర మొదటి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్ లోని అందమైన ప్రదేశాల్లో జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించిన పూర్తి టీం రాజమండ్రిలో ఉంది మరియు ఇక్కడ ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో యామి గౌతమ్ కథానాయికగా నటిస్తోంది మరియు శ్రీ చరణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. డ్యూయెట్ మూవీస్ బ్యానర్ పై ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రారంభమైన ‘గౌరవం’ రెండవ షెడ్యూల్
ప్రారంభమైన ‘గౌరవం’ రెండవ షెడ్యూల్
Published on Aug 11, 2012 7:44 PM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : విశ్వనాథ్ & సన్స్
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్.. డబుల్ క్లాష్ తప్పదా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- జయ కృష్ణ కోసం సక్సెస్ చిత్రాల దర్శకుడు..?
- భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసిన ‘భోగి’
- ‘టాక్సిక్’ రన్టైమ్తో సర్ప్రైజ్ చేయనున్న యష్.. ఎంతంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పూరీ జగన్నాధ్కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!
- Mega 158: ‘చిరు’ లీక్.. టైటిల్స్ ఎన్నెన్నో.. అన్నీ క్రేజీ లెవెల్
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స పూర్తి: సర్జరీ సక్సెస్, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే?
- ‘బ్లడీ రోమియో’ విధ్వంసానికి గెట్ రెడీ.. ధురంధర్ సంగీత దర్శకుడైతే కాదు!
- 12 రోజుల్లో రూ. 500 కోట్లు: భారత బాక్సాఫీస్ వద్ద టామ్ హాలండ్ ‘స్పైడర్-మ్యాన్’ హవా
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- బుకింగ్స్ లో ‘కొరియన్ కనకరాజు’ నిలకడ.. రికార్డు మార్క్ కి చేరువలో


