రాధా మోహన్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న చిత్రం “గౌరవం” దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్యాచ్ వర్క్ మరియు ఒక పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయిపోయింది. ఈ చిత్రంతో అల్లు శిరీష్ హీరోగా పరిచయం అవుతున్నారు. కుల వ్యవస్థ మీద ఈ చిత్ర కథ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అల్లు శిరీష్ సరసన యామి గౌతం ఈ చిత్రంలో కనిపించనున్నారు. శ్రీ చరణ్ మరియు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ మధ్యనే ఈ చిత్రం పొల్లాచ్చిలో ఒక పాట మరియు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించుకు వచ్చింది. ఈ ద్విభాషా చిత్రాన్ని ప్రకాష్ రాజ్ డ్యూయట్ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ఈ చిత్రం ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.
పూర్తి కావచ్చిన “గౌరవం” చిత్రీకరణ
పూర్తి కావచ్చిన “గౌరవం” చిత్రీకరణ
Published on Oct 15, 2012 7:45 PM IST
సంబంధిత సమాచారం
- డైరెక్టర్గా మారిన హీరో.. అయినా వదలని ఫ్లాప్ సెంటిమెంట్..!
- అనుపమ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన ధృవ్ విక్రమ్..!
- ఇంటర్వ్యూ : దర్శకుడు రమణా రెడ్డి సోమ – ‘అమీర్ లోగ్’ ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది..!
- అనిరుధ్, కావ్యల వివాహం.. డేట్, వెన్యూ ఫిక్స్ అయ్యిందా..?
- బాలయ్య-కొరటాల శివ మూవీపై షాకింగ్ బజ్.. పక్కనబెట్టారా..?
- ‘పళ్ళబురుసు’పై ఫిదా అయిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్..!
- కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ‘ఢీ’ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ.. బీజేపీలో చేరిక!
- పాండిచ్చేరిలో రామ్ పోతినేని 24 గంటల నాన్-స్టాప్ షూటింగ్..!
- IND vs SL 1st Test: గాలె టెస్టులో టీమిండియా పట్టు.. లంకపై స్పిన్నర్ల పంజా.. భారత్కు భారీ లీడ్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ!
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?
- మహేష్, ప్రభాస్ ఫెయిల్.. బన్నీ అయినా చేస్తాడా..?
- ‘కొరియన్ కనకరాజు’కి బాక్సాఫీస్ వద్ద మళ్లీ డిమాండ్ !
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’.. ఎప్పుడు, ఎందులో అంటే!


