
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి చిత్ర డబుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఈ రోజు హైదరాబాద్లోని తాజ్ బంజారాలో జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు మరియు దేవీ శ్రీ ప్రసాద్ లు హాజరయ్యారు. అందరూ ఈ చిత్రం ఇంతటి విజయాన్ని సాదించినందుకు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు మరియు ఎంతో ఎంటర్టైనింగ్ గా సినిమాని తెరకెక్కించినందుకు త్రివిక్రమ్ ని పొగడ్తలతో ముంచెత్తారు. అల్లు అర్జున్ కెరీర్లోనే ‘జులాయి’ బ్లాక్ బస్టర్ చిత్రమని ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్ర ఆడియో మంచి విజయం సాదించినందుకు ఈ చిత్ర టీం అంతా దేవీ శ్రీ ని మెచ్చుకున్నారు. ఈ కార్య క్రమానికి వచ్చిన అతిధుల మీద బ్రహ్మానందం పంచ్ డైలాగులు విసురుతూ మరియు సెటైర్స్ వేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేసారు.
డబుల్ ప్లాటినం డిస్క్ వేడుక జరుపుకున్న ‘జులాయి’
డబుల్ ప్లాటినం డిస్క్ వేడుక జరుపుకున్న ‘జులాయి’
Published on Aug 18, 2012 1:45 AM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : విశ్వనాథ్ & సన్స్
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- జయ కృష్ణ కోసం సక్సెస్ చిత్రాల దర్శకుడు..?
- భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసిన ‘భోగి’
- ‘టాక్సిక్’ రన్టైమ్తో సర్ప్రైజ్ చేయనున్న యష్.. ఎంతంటే..?
- కళ్లుచెదిరే రేటుకు ‘జైలర్ 2’ ఓటీటీ రైట్స్..?
- బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న మోహన్ లాల్ కూతురు మొదటి సినిమా!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పూరీ జగన్నాధ్కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!
- Mega 158: ‘చిరు’ లీక్.. టైటిల్స్ ఎన్నెన్నో.. అన్నీ క్రేజీ లెవెల్
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స పూర్తి: సర్జరీ సక్సెస్, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే?
- ‘బ్లడీ రోమియో’ విధ్వంసానికి గెట్ రెడీ.. ధురంధర్ సంగీత దర్శకుడైతే కాదు!
- 12 రోజుల్లో రూ. 500 కోట్లు: భారత బాక్సాఫీస్ వద్ద టామ్ హాలండ్ ‘స్పైడర్-మ్యాన్’ హవా
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- బుకింగ్స్ లో ‘కొరియన్ కనకరాజు’ నిలకడ.. రికార్డు మార్క్ కి చేరువలో

