
నారా రోహిత్ త్వరలో “మద్రాసి” అనే చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్ లు పూర్తి చేసుకుంది గత ఏడాది గోకర్ణ వద్ద ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్ర మూడవ షెడ్యూల్ కర్ణాటకలో మొదలయ్యింది.దాదాపుగా 30% చిత్రీకరణ పూర్తి చేసుకుంది ఈ చిత్రంలో నారా రోహిత్ సరసన ఇద్దరు కథానాయికలు నటించనున్నారు. విజయ్ లింగంనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రవి వల్లభనేని నిర్మిస్తున్నారు వెంకట్ సూర్య తేజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిల్లి, గుజరాత్ మరియు అండమాన్ వంటి ప్రదేశాల్లో చిత్రీకరించారు. రధాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు.
కర్ణాటకలో “మద్రాసి” షెడ్యూల్
కర్ణాటకలో “మద్రాసి” షెడ్యూల్
Published on Jan 25, 2013 1:05 PM IST
సంబంధిత సమాచారం
- ‘జైలర్ 2’ ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్.. స్టెప్పులతో ఊపేసిన పూర్ణ..!
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- సమీక్ష: ‘అమీర్ లోగ్’ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఎంటర్టైనర్
- ఇరుముడి’ రెస్పాన్స్ పై నాని పోస్ట్.. ఇది నిజమైన సెలబ్రేషన్..!
- ‘టాక్సిక్’తో యష్ ఆ ఫీట్ సాధిస్తాడా..?
- హారతులు, భజనలు.. ‘మల్లెపూల పల్లకి’ పాటకు స్టెప్పులు: థియేటర్లలో మొదలైన మాస్ జాతర!
- ఏ తేదీన పోగొట్టుకున్నాడో అదే డేట్ లో దుమ్ము లేపిన మాస్ మహరాజ్..!
- విషాదం: నటి షావుకారు జానకి కన్నుమూత!
- పోల్: రవితేజ ‘ఇరుముడి’ గురించి మీరేమనుకుంటున్నారు?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అజయ్ భూపతి లవ్ స్టోరీ “శ్రీనివాస మంగాపురం”
- టాలీవుడ్ పై మరోసారి బాలీవుడ్ స్టార్ దర్శకుడు అక్కసు.. ఎందుకిలా అయ్యాడు!
- తమిళ స్టార్ డైరెక్టర్తో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ.. ఏ జోనర్లో అంటే..?
- జపాన్లో ‘మిరాయ్’ సెన్సేషన్.. రిలీజ్కు ముందే సాలిడ్ వసూళ్లు..!
- రవితేజ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’!
- తెలంగాణ బాక్సాఫీస్ వద్ద సూర్య ర్యాంపేజ్.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తొలి వారంలోనే అరుదైన ఫీట్

