మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం షూటింగ్ మార్చి24 నుండి తిరిగి ప్రారబించనున్నారు. ఈ షెడ్యూల్ మార్చి 18నుండే మొదలుకావాల్సివుంది, అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు కారణంగా ఆలస్యం అయింది. ఈ కొత్త షెడ్యూల్ ని హైదరాబాద్లో 10 రోజులు చిత్రీకరించి ఆ తరువాత ముఖ్యమైన షెడ్యూల్ కోసం లండన్ వెళ్లనున్నారు. కృతి సనన్ ఈ సినిమాతో హీరొయిన్ గా పరిచయం కానుంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరచనున్నడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రామ్ ఆచంట మరియు అనీల్ సుంకర 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 9న విడుదల కానుంది
మార్చి 24 నుండి మరలా షూటింగ్ లో పాల్గొనున్న మహేష్
మార్చి 24 నుండి మరలా షూటింగ్ లో పాల్గొనున్న మహేష్
Published on Mar 21, 2013 3:59 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : రత్నం – సిల్లీ యాక్షన్ ఎంటర్ టైనర్!
- మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని
- ‘అఖండ – 2’ : ఆ రోజున అనౌన్స్ మెంట్ రానుందా ?
- లెటర్బాక్స్డ్ టాప్ 100 లో మహేష్ బాబు డబుల్ బొనాంజా
- ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “ఓ మై గాడ్ 2” తెలుగు
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఫ్యామిలీ స్టార్’
- నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై అల్లరి నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్