తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు మరియు తనయుడు నాగ చైతన్య ల తో కలిసి ఒక చిత్రం చేయ్యబోతున్నానని కింగ్ నాగార్జున ప్రకటించారు. ఇక్కడ నెల్లూరు లో జరిగిన ఒక పత్రిక విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ” ఇది నా కలల చిత్రం ,ప్రస్తుతం కథలు వింటున్నాం వచ్చే సంవత్సరం ఈ చిత్రం ప్రారంభం అవ్వచ్చు” అని అన్నారు. గతం లో ఈ కృష్ణ వంశీ దర్శకత్వం లో వీరు ముగ్గురు కలిసి ఒక చిత్రం చేస్తున్నారని పుకారు ఉంది. కాని అది జరగలేదు ప్రస్తుతం నాగార్జున “షిరిడి సాయి” చిత్రం చేస్తున్నారు. నాగ చైతన్య దేవ్ కట్ట దర్శకత్వం లో “ఆటో నగర్ సూర్య” చిత్రం ఇది అయిపోగానే రాధా మోహన్ దర్శకత్వం లో వస్తున్న ద్విభాషా చిత్రం “గౌరవం” లో నటిస్తున్నారు ఈ ముగ్గురు ఒకే చిత్రం లో కనిపిస్తే అక్కినేని వంశ అభిమానులకు కన్నుల పండుగే.
అక్కినేని అభిమానుల కల నెరవేరబోతుంది
అక్కినేని అభిమానుల కల నెరవేరబోతుంది
Published on Mar 14, 2012 9:07 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఫిక్స్ !
- ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. 3 రోజుల్లోనే ?
- ఓటిటి సమీక్ష: ‘సరికొత్తగా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘వారణాసి’లో హనుమంతుడి పాత్ర.. నిజమేనా ?
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- మహేష్ ఏఐ వీడియో అంచనాలను పెంచేసింది !
- మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి ?
- స్ట్రాంగ్ బుకింగ్స్ తో మూడో రోజు ‘కొరియన్ కనకరాజు’ ర్యాంపేజ్!
- ‘రామాయణ’ సంచలన రిలీజ్.. ఏకంగా 50 వేలకి పైగా స్క్రీన్లలో!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- దుమ్ము లేపుతున్న ‘కొరియన్ కనకరాజు’.. 2 రోజుల వసూళ్లు ఎంతంటే!
- ‘రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!
- ‘టాక్సిక్’ కోసం మారిన నయనతార.. ఏమందంటే..?


