విక్టరీ వెంకటేష్ మరియు మహేష్ బాబు నటిస్తున్న మల్టి స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో వెంకీ సరసన అమలా పాల్ నటించబోతున్నట్లు తాజా సమాచారం. వెంకీ మరియు మహేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నారు. వెంకీ భార్య పాత్ర కోసం చాలా మంది హీరోయిన్సును సంప్రదించగా చివరికి అమలా పాల్ ఓకే చేసినట్లు సమాచారం. దీని గురించి అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. చాలా రోజుల తర్వాత తెలుగులో వస్తున్న మల్టి స్టారర్ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించబోతున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం ప్రారంభం కానున్న ఈ చిత్రంలో వెంకీ-మహేష్ కి తండ్రిగా ప్రకాష్ రాజ్ చేయబోతున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “చిట్టి బాబు” రోల్ కి ఇన్ని డిఫెరెంట్ గెటప్స్ ట్రై చేసిన చరణ్!
- లేటెస్ట్ : సైలెంట్ గా ఈ హీరోయిన్ ని పెళ్లి చేసేసుకున్న సిద్ధార్థ్!?
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ హిట్ “ట్రూ లవర్”
- బజ్ : భారీ ధరకు అమ్ముడైన ‘కల్కి 2898 ఏడి’ హిందీ డిజిటల్ రైట్స్ ?
- స్పెషల్ : హ్యాపీ బర్త్ డే టూ గ్లోబల్ స్టార్ ‘రామ్ చరణ్’
- లండన్ లో విలాసవంతమైన ఇల్లును కొనుగోలు చేసిన ప్రభాస్?
- “టిల్లు స్క్వేర్” లో కీలక హైలైట్స్..