సౌత్ ఇండియన్ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం “ఐ”. తాజా సమాచారం ప్రకారం అమీ జాక్సన్ ఈ చిత్రంలో ఒక కథానాయికగా ఎంపికయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మొదట ఈ చిత్రంలో సమంత కథానాయికగా ఎంపికయ్యారు కానీ ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడం మరియు తన కాల్షీట్లు కుదరకపోవడంతో ఈ చిత్రం నుండి తప్పుకున్నారు. ఇద్దరు కథానాయికలు ఉన్న ఈ చిత్రంలో ఒక కథానాయికగా అమీ జాక్సన్ ఎంపికయ్యారు, ఈ చిత్ర దర్శకుడు శంకర్ మరియు నిర్మాత ఆస్కార్ రవి చంద్రన్ ప్రస్తుతం ఈ చిత్ర మొదటి కథానాయికను వెతికే పనిలో ఉన్నారు . విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సంతానం మరియు సురేష్ గోపిలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు.
బంపర్ ఆఫర్ కొట్టేసిన అమీ జాక్సన్
బంపర్ ఆఫర్ కొట్టేసిన అమీ జాక్సన్
Published on Jul 1, 2012 5:48 PM IST
సంబంధిత సమాచారం
- మైత్రీ మూవీ మేకర్స్లో వెంకీ అట్లూరి కాంబో: రాజమౌళి మాటను గుర్తుచేసిన నిర్మాత రవిశంకర్!
- ‘ఇరుముడి’ ట్రైలర్ టాక్ : భక్తి, యాక్షన్ కలగలిపిన మాస్ ఎమోషనల్ డ్రామా!
- ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స పూర్తి: సర్జరీ సక్సెస్, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే?
- MS Raju Agadha Movie: అల్లు సినిమాస్లో పెయిడ్ ప్రిమియర్ బుకింగ్స్ ప్రారంభం!
- బుకింగ్స్ లో ‘కొరియన్ కనకరాజు’ నిలకడ.. రికార్డు మార్క్ కి చేరువలో
- ‘జైలర్ 2’పై ఫోకస్ అప్పటి నుంచి?
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- Mega 158: ‘చిరు’ లీక్.. టైటిల్స్ ఎన్నెన్నో.. అన్నీ క్రేజీ లెవెల్
- మౌళీ ‘దొంగనా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్? లిటిల్ హార్ట్స్ సెంటిమెంటా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
- ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్..!
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- మెగా హీరోల వరుస హిట్లు.. మిగిలిపోయింది ఆ హీరో ఒక్కడే..!
- కిమ్స్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ
- ఇంట్రెస్టింగ్ బజ్.. ‘జై హనుమాన్’లో ట్రెండింగ్ బ్యూటీ!?


