అక్కినేని నాగార్జున భక్తిరస చిత్రం “షిరిడి సాయి” ఈ నెలలో చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది. తరువాత ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టుకుంటుంది ఈ చిత్రాన్ని జూలై చివరి వారంలో కాని ఆగస్ట్ మొదటి వారంలో కాని విడుదల చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నారు. కే.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. గతంలో కే.రాఘవేంద్ర రావు మరియు నాగార్జునల కలయికలో రెండు భక్తి రస చిత్రాలు వచ్చాయి “అన్నమయ్య” మరియు “శ్రీ రామదాసు” ఈ రెండు చిత్రాలు విజయవంతమయ్యాయి. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ఈ నెలలోనే చిత్రీకరణ ముగించుకోనున్న “షిరిడి సాయి”
ఈ నెలలోనే చిత్రీకరణ ముగించుకోనున్న “షిరిడి సాయి”
Published on May 22, 2012 3:28 AM IST
సంబంధిత సమాచారం
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కి త్రివిక్రమ్ స్టాంప్.. హిట్ గ్యారెంటీ!
- “ఇరుముడి” ట్రైలర్ పైనే అందరి కళ్ళు!
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- మరో ట్రాన్స్ఫార్మేషన్లోకి రామ్ చరణ్..?
- ప్రభాస్తో పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!
- చిరు లీక్స్.. ‘మెగా 158’ టైటిల్ ఇదేనా..?
- మ్యాడ్ హిట్ ‘డిసి’ కాంబినేషన్ మళ్ళీ..?
- ఇంటర్వ్యూ : దర్శకుడు ఎం.ఎస్.రాజు – ‘అగధ’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..!
- చిరు బర్త్ డే ట్రీట్.. మెగా 158 టీజర్ అదిరిపోతుందట..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- ఓటిటి సమీక్ష: ‘సరికొత్తగా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?


