వివి వినాయక దర్శకత్వంలో రామ్ చరణ్ రాబోతున్న చిత్రం ప్రస్తుతం దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం అక్కడ ఒక పాట చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ పాట చిత్రీకరణ తరువాత చిత్ర బృందం ఐరోపాలో కొన్ని సన్నివేశాలను మరియు పాటలను చిత్రీకరించడానికి వెళ్తుంది. కాజల్ మరియు అమలా పాల్ ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. గత కొన్ని వారాలుగా రామ్ చరణ్ వి వి వినాయక చిత్రం, వంశీ పైడిపల్లి “ఎవడు” మరియు బాలివుడ్ “జంజీర్” చిత్రాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ జూన్ 14న ఉపాసనతో పెళ్లి అయ్యాక చరణ్ చాలా రోజులు పాటు విరామం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
వి వి వినాయక్ చిత్రం కోసం దుబాయ్ వెళ్ళిన రామ్ చరణ్
వి వి వినాయక్ చిత్రం కోసం దుబాయ్ వెళ్ళిన రామ్ చరణ్
Published on May 20, 2012 8:53 PM IST
సంబంధిత సమాచారం
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కి త్రివిక్రమ్ స్టాంప్.. హిట్ గ్యారెంటీ!
- “ఇరుముడి” ట్రైలర్ పైనే అందరి కళ్ళు!
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- మరో ట్రాన్స్ఫార్మేషన్లోకి రామ్ చరణ్..?
- ప్రభాస్తో పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!
- చిరు లీక్స్.. ‘మెగా 158’ టైటిల్ ఇదేనా..?
- మ్యాడ్ హిట్ ‘డిసి’ కాంబినేషన్ మళ్ళీ..?
- ఇంటర్వ్యూ : దర్శకుడు ఎం.ఎస్.రాజు – ‘అగధ’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..!
- చిరు బర్త్ డే ట్రీట్.. మెగా 158 టీజర్ అదిరిపోతుందట..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- ఓటిటి సమీక్ష: ‘సరికొత్తగా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?


