
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ మొదటి ప్రవేశ ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మృతి చెందగా, పలువురి గాయాలయ్యాయి. గాయపడిన వారికి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై నటుడు, నిర్మాత మోహన్ బాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ పుష్కర సమయంలో ఇటువంటి ఘటన జరగడం బాధగా ఉంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను. భక్తులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని పుష్కరాల్లో క్షేమంగా ఉండాలి. భక్తులు పోలీసులు, అధికారులకు సహకరించండని అన్నారు.
పుష్కరాల్లో మృతి చెందిన కుటుంబాలకు మోహన్ బాబు సానుభూతి
పుష్కరాల్లో మృతి చెందిన కుటుంబాలకు మోహన్ బాబు సానుభూతి
Published on Jul 14, 2015 3:22 PM IST
సంబంధిత సమాచారం
- సల్మాన్ ఖాన్ కోసం పవర్ఫుల్ యాక్టర్..?
- ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన LIK..!
- క్రేజీ సీక్వెల్ లో ఆలియా భట్.. అటుపై కూడా..!
- మూతపడుతున్న థియేటర్స్.. పెద్ది ఒక్కటే ఛాన్స్..!
- మా ఇంటి బంగారం.. మరింత ఆలస్యం కానుందా..?
- ఇంటర్వ్యూ : సుమంత్ ప్రభాస్ – గోదారి గట్టుపైన అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- ‘వారణాసి’ గ్లింప్స్.. కొత్తదా? పాతదా?
- విషాదం : ప్రముఖ నిర్మాత ఆర్ బి చౌదరి కన్నుమూత
- ఎన్టీఆర్-నీల్ కోసం స్టార్ రైటర్ డైలాగ్స్.. పంచ్ అదిరిపోవడం ఖాయం..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘ఆరాధన’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘పెద్ది’ ఆట షురూ.. తెలుగు స్టేట్స్ లో భారీ బిజినెస్!
- ‘విజయ్’ ప్రభంజనం: ద్రవిడ రాజకీయాలకు ఎండ్ కార్డ్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసిన దళపతి!
- బాలయ్య, కొరటాల ప్రాజెక్ట్ కి ముహూర్తం ఖరారు!?
- ఎన్నిసార్లయినా ప్రేమలో పడొచ్చు – తమన్నా
- సూపర్ స్టార్ సినిమాకి భారీ రేట్లు ?
- ఇది సినిమాకున్న ‘పవర్’ – విజయ్ విక్టరీపై సందీప్ వంగ పోస్ట్ వైరల్!
- వైరల్ వీడియో: భారీ విన్నింగ్ ని ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్న దళపతి విజయ్

