ఈ మధ్య కాలంలో మనదేశంలో గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు తల్లి తండ్రులే నిర్దాక్షన్యంగా చంపేస్తున్నారు. ఇది చాలా దారుణం అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన భాదని వ్యక్తం చేసారు. ఫిక్కీ మహిళా విభాగం వార్షికోత్సవానికి హాజరైన నరేంద్ర మోడీ తన మనసులోని మాటల్ని అక్కడి వారితో పంచుకున్నారు. ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ మామూలుగా తల్లి తండ్రులు కూతుళ్ళ కంటే కొడుకులను బాగా చూసుకుంటే వాళ్ళు తమను వృద్దాప్య దశలో చూసుకుంటారు అనే అపోహలో ఉంటారు కానీ కొడుకుల కంటే కూతుల్లే ఆ వయస్సులో మీకు ఆసరాగా నిలుస్తారు. మనదేశంలో మహిళలకి, అమ్మ అనే స్థానాన్ని చాలా ఉన్నతంగా చూసుకుంటారు. ప్రస్తుతం మహిళలు ఎందులోనూ తక్కువ కాదు, అన్ని రంగాల్లోనూ మగ వారితో పోటీగా దూసుకుపోతున్నారు. మహిళా శక్తిని తక్కువగా అంచనా వేయొద్దని’ అన్నారు.
వాళ్ళ శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు – నరేంద్ర మోడీ
వాళ్ళ శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు – నరేంద్ర మోడీ
Published on Apr 8, 2013 10:00 AM IST
సంబంధిత సమాచారం
- నైజాంలో రవితేజ జోరు.. 3 రోజుల్లోనే భారీ వసూళ్లు !
- ఎన్టీఆర్ లుక్ పై త్రివిక్రమ్ ప్రత్యేక దృష్టి !
- పోల్: ‘మహాకాళి’ గ్లింప్స్ ఎలా అనిపించింది?
- డిసెంబర్ 24న బాలయ్య సినిమా.. నిజమేనా ?
- రవితేజ సినీ కెరీర్ లోనే మరో మైలురాయి !
- ఇరుముడి: మూడవ రోజు కూడా భారీ కలెక్షన్స్ !
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- ‘స్పిరిట్’లో ఆ సీక్వెన్స్ హైలెట్ అట !
- ‘వారణాసి’లో మరో బాలీవుడ్ నటుడు ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘ఆదర్శ కుటుంబం’లో హైడ్ అండ్ సిక్ ట్రాక్ ?
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- తెలుగులో స్పీచ్ అదరగొట్టిన యష్.. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి స్పెషల్ థాంక్స్ ఎందుకంటే!
- డే 3 మరింత భారీగా “ఇరుముడి”.. అసలు టెస్ట్ ఇప్పుడు నుంచే!
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్

