‘సోలో’ సినిమాతో హిట్ కొట్టిన తర్వాత నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒక్కడినే’. నారా రోహిత్ సరసన కేరళ కుట్టి నిత్యా మీనన్ కథానాయికగా నటించింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయా స్టూడియోలో జరుగుతున్నాయి. నిన్న నారా రోహిత్ తన పాత్రకి డబ్బింగ్ చెప్పగా, ఈ రోజు సినిమాలో నటించిన కొంతమంది నటీనటులకు సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరగుతున్నాయి. ఈ చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రాగా దగ్గరుండి డబ్బింగ్ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. సి.వి రెడ్డి నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ మరియు యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి ప్రముఖ గాయకుడు కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్లో ఆడియో విడుదల చేసి నవంబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘ఒక్కడినే’
డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘ఒక్కడినే’
Published on Sep 14, 2012 8:55 AM IST
సంబంధిత సమాచారం
- రక్తచరిత్ర రాయనున్న ‘ఫౌజీ’..కొత్త పోస్టర్ తో ప్రభాస్ అరాచకం..!
- సూర్య సినిమా సెన్సేషన్.. అప్పుడే 10 లక్షల టికెట్ల సేల్!
- స్వాతంత్ర దినోత్సవం నాడు అల్లు అర్జున్ మిస్టేక్ పోస్ట్.. వెంటనే డిలీట్!
- కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..!
- వరల్డ్ వైడ్ మాంచి ఓపెనింగ్స్ తో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. తెలుగు లోనే లీడ్!
- సమీక్ష: ‘పళ్ళ బురుసు’ – పూర్తి స్థాయిలో ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా
- విశ్వనాథ్ అండ్ సన్స్ రిపోర్ట్ కార్డ్: నటన, సాంకేతిక వర్గం & ఫైనల్ తీర్పు
- బాబాయ్, అబ్బాయ్ ఒకే నెలలో మొదలు పెట్టనున్నారా?
- క్లాస్ సినిమాతో కూడా దంచికొడుతున్న సూర్య.. భారీ బుకింగ్స్ తో ఆట మొదలు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- అఫీషియల్: ‘జార్జ్ క్రిష్’ గా శర్వా, శ్రీను వైట్ల ఎంటర్టైనర్.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది!


