
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్ర విడుదల తేది తిరిగి మొదట్లో ప్రకటించిన విధంగానే అక్టోబర్ 11 కాకుండా అక్టోబర్ 18న విడుదల కానునట్టు పరిశ్రమలో బలమయిన వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఈ విషయం మీద ఎటువంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు. మొదట్లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చెయ్యాలనే అనుకున్నారు కాని చిత్రీకరణ శరవేగంతో జరగడంతో దర్శకుడు పూరి విడుదల తేదీని ఒక వారం ముందుకి అక్టోబర్ 11కి తీసుకొచ్చారు. కాని ప్రస్తుతం ఈ చిత్రం మొదట్లో ప్రకటించిన విధంగానే అక్టోబర్ 18న విడుదల కానుందని సమాచారం. తమన్నా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాతలు ఈ విషయం గురించి అధికారిక ప్రకటన చెయ్యగానే మీ ముందుకి తీసుకొస్తాం.
యథాస్థితికి చేరిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్ర విడుదల తేది?
యథాస్థితికి చేరిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్ర విడుదల తేది?
Published on Sep 18, 2012 6:38 PM IST
సంబంధిత సమాచారం
- బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ!
- ప్రభాస్ ఎంట్రీ సీన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ !
- ‘ధర్మస్థల నియోజకవర్గం’ నుంచి ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట విడుదల
- ‘డ్రాగన్’ పై ఆ పుకార్లు.. వాస్తవం లేదట !
- దూసుకెళ్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఏకంగా 24 గంటల్లో 5 లక్షలకు పైగా !
- ఓటీటీ : ‘న్యూటన్స్ థర్డ్ లా’ స్ట్రీమింగ్ కి రెడీ !
- ‘కొరియన్ కనకరాజు’కి బాక్సాఫీస్ వద్ద మళ్లీ డిమాండ్ !
- ‘రౌడీ జనార్దన’లో అసలైన బలం అదే !
- ప్లాప్ లో ఉన్నప్పుడు ఇంత రిస్క్ అవసరమా ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది
- సమీక్ష: ‘పళ్ళ బురుసు’ – పూర్తి స్థాయిలో ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా
- కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..!
- సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్

