రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన అందులో వివాదం లేదా ఏదో ఒక సంచలనం ఉంటాయి. ఎప్పుడు వార్తల్లో ఉండే ఈ దర్శకుడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆయన లేటెస్ట్ మూవీ 26/11 ఇండియా పై దాడి సినిమా విడుదల నిలిపివేయాలంటూ హై కోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడాన్ని తప్పుబడుతూ తీగల రామ్ ప్రసాద్ అనే న్యాయవాది హై కోర్టులో పిటీషన్ వేశారు. ఈ సినిమా విడుదలైతే ముంబై దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబాలు మానసిక క్షోభకి గురవుతాయని, ఈ సినిమాకి సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడం రాజ్యాంగం లోని ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం వ్యతిరేకమని పిటీషన్లో పేర్కొన్నారు. పిటీషన్ స్వీకరించిన హైకోర్ట్ విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
వర్మ సినిమా మీద హై కోర్టులో పిటీషన్
వర్మ సినిమా మీద హై కోర్టులో పిటీషన్
Published on Feb 27, 2013 4:00 PM IST
సంబంధిత సమాచారం
- తాప్సీ పై కంగనా ఘాటు కామెంట్స్ !
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
- మెగా ఫ్యాన్స్ ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో ?
- చరణ్, చిరు సినిమాలని వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’ !
- యశ్ తో సినిమా.. మరో మూడేళ్లు పట్టొచ్చు !
- ‘జనవరి 12 విడుదల’ కోసం స్పెషల్ సాంగ్ ?
- మనోజ్ కోసం కీలక పాత్రలో శింబు ?
- ‘ఆదర్శ కుటుంబం’లో హైడ్ అండ్ సిక్ ట్రాక్ ?
- ఇది కేవలం శాంపిల్ మాత్రమే.. “కాకా” పై బాబీ ప్రామిస్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్బ్యాక్తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘టాక్సిక్’ సెన్సేషన్: బ్లాక్బస్టర్ ఓపెనింగ్ దిశగా యష్ సినిమా
- ఇదెక్కడి మాస్.. రోజున్నరలో బ్రేకీవెన్ కొట్టేసిన ‘ఇరుముడి’.. రవితేజ రోరింగ్ కంబ్యాక్ ఇది


