ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాధ్ ఈరోజు నాంపల్లి కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కి నమోదు చేసి సంపాదిచుకున్నాడు
ఒక స్థలానికి సంబందించిన గొడవకి కారణంగా ఈ బెయిల్ కి నమోదు చేసినట్లు సమాచారం. బ్యాంక్ జప్తులో వున్న ఒక భూమితో పూరి లావాదేవిలు జరిపినట్టు తెలుస్తుంది
దీనికి సంబంధించిననత వరకూ ఎటువంటి ఇబ్బందులలో పడకూడదు అని పూరి ఈ విధంగా అనుసరించినట్టు సమాచారం