సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘బిజినెస్ మేన్’ చిత్రానికి సీక్వెల్ తీయడం లేదని ఈ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ తెలియజేశారు. ఈ సంవత్సరం మొదట్లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాదించడంతో పూరి మరియు మహేష్ బాబు ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని అనుకుంటున్నామని తెలిపారు. ఇటీవలే ఒక తెలుగు ప్రముఖ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బిజినెస్ మేన్’ కి సీక్వెల్ తీయడంలేదు. ప్రస్తుతం మహేష్ ను ఊహించుకొని వేరొక కథ సిద్దం చేసుకుంటున్నాను అని పూరి జగన్నాథ్ అన్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయనున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే 2013లో పూరి – మహేష్ ల చిత్రం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘దేవుడు చేసిన మనుషులు’ ఆగష్టు 15న విడుదల కానుంది.
‘బిజినెస్ మేన్’ కి సీక్వెల్ తీయడం లేదు : పూరి
‘బిజినెస్ మేన్’ కి సీక్వెల్ తీయడం లేదు : పూరి
Published on Aug 5, 2012 6:00 PM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : విశ్వనాథ్ & సన్స్
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్.. డబుల్ క్లాష్ తప్పదా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- జయ కృష్ణ కోసం సక్సెస్ చిత్రాల దర్శకుడు..?
- భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసిన ‘భోగి’
- ‘టాక్సిక్’ రన్టైమ్తో సర్ప్రైజ్ చేయనున్న యష్.. ఎంతంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పూరీ జగన్నాధ్కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!
- Mega 158: ‘చిరు’ లీక్.. టైటిల్స్ ఎన్నెన్నో.. అన్నీ క్రేజీ లెవెల్
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స పూర్తి: సర్జరీ సక్సెస్, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే?
- ‘బ్లడీ రోమియో’ విధ్వంసానికి గెట్ రెడీ.. ధురంధర్ సంగీత దర్శకుడైతే కాదు!
- 12 రోజుల్లో రూ. 500 కోట్లు: భారత బాక్సాఫీస్ వద్ద టామ్ హాలండ్ ‘స్పైడర్-మ్యాన్’ హవా
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- బుకింగ్స్ లో ‘కొరియన్ కనకరాజు’ నిలకడ.. రికార్డు మార్క్ కి చేరువలో


