మార్చ్ నుండి మొదలుకానున్న పూరి ‘జ్యోతిలక్ష్మి’

మార్చ్ నుండి మొదలుకానున్న పూరి ‘జ్యోతిలక్ష్మి’

Published on Feb 26, 2015 1:21 AM IST

puri-charmi2
‘టెంపర్’ విజయం తరువాత దర్శకుడు తదుపరి చిత్రం లేడీ ఓరియెంటెడ్ గా ప్లాన్ చేసుకున్నాడు. ఛార్మీ ప్రధానపాత్రలో ‘జ్యోతిలక్ష్మి’ అనే సినిమాను తీయనున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చ్ 1 నుండి ప్రారంభంకానుంది.

ఈ సినిమాను సీ.కె ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మరియు శుభ శ్వేత ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గాయకుడి నుండి సంగీతదర్శకుడుగా అవతారమెత్తిన సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి స్వరాలను అందిస్తున్నాడు. పి.జి విందా సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు