చెన్నైలో రచ్చ చేస్తున్న రామ్ చరణ్

చెన్నైలో రచ్చ చేస్తున్న రామ్ చరణ్

Published on Jan 16, 2012 3:47 PM IST


రామ్ చరణ్ తరువాత చిత్రం ‘రచ్చ’ ఈ రోజు నుండి చెన్నైలో షూటింగ్ జరుపుకోనుంది. సంక్రాంతికి ముందే ప్రారంభం కావాల్సి ఉండగా పలు కారణాల వాళ్ళ వాయిదా పడింది. ఈ షెడ్యుల్లో ఒక పాట మరియు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. రామ్ చరణ్, తమన్నా మరియు అజ్మల్ కీలక పాత్రలు పోషిస్తుండగా సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్నారు.

మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై పరస జైన్ మరియు ఎన్వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వేసవిలో రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు