నట కిరీటి రాజేంద్రప్రసాద్ మాస్టర్ భరత్ తో కలిసి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం పేరు ‘సినిమాకెల్దాం రండి’. ఈ చిత్రానికి ఎమ్.జి రెడ్డి దర్శకత్వం వహించగా పి.సునీత మరియు ఎన్. సీత కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటిస్తూ రవి బాబు, ఎమ్మెస్ నారాయణ, మాస్టర్ భరత్, రాజీవ్ కనకాల మరియు నాగినీడు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావచ్చింది. శ్రవణ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కాబోతుంది.
సినిమాకెల్దాం రండి అంటున్న రాజేంద్ర ప్రసాద్
సినిమాకెల్దాం రండి అంటున్న రాజేంద్ర ప్రసాద్
Published on Jan 12, 2012 2:17 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “జై హనుమాన్”.. అదిరే పోస్టర్ తో ప్రశాంత్ వర్మ గూస్ బంప్స్ ప్రామిస్
- మైండ్ బ్లాకింగ్ గా “మిరాయ్” టైటిల్ గ్లింప్స్.. మరోసారి సర్ప్రైజ్ చేయబోతున్న తేజ సజ్జ
- టాక్ : ఈసారి టార్గెట్ మిస్ అవ్వదంటున్న రౌడీ హీరో ?
- ఈ నాలుగు భారీ చిత్రాలను నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేయనున్న అనిల్ తడాని!
- ‘ది రాజా సాబ్’ : ఆ వార్తల్లో నిజం లేదట ?
- ఇస్మార్ట్ బ్యూటీతో ప్రభాస్ ఆటా పాట.!
- ఆ రికార్డు దిశగా దూసుకుపోతోన్న ‘టిల్లు స్క్వేర్’