ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రెబల్” డిటిఎస్ కార్యక్రమాలను ఈరోజు మొదలుపెట్టుకుంది. ఈ కార్యక్రమాలు మరి కొద్ది రోజుల్లో పూర్తి కానుంది. ఏ చిత్రానికి అయిన డిటిఎస్ ప్రాణం పోస్తుంది అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తమన్నా ఈ చిత్రంలో ప్రభాస్ పక్కన ప్రధాన కథానాయికగా కనిపించనుండగా దీక్ష సెత్ రెండవ కథానాయికగా కనిపించనుంది. కాంచన విజయం తరువాత లారెన్స్ చేస్తున్న చిత్రం ఇది ఈ చిత్రంలో ప్రభాస్ ని కొత్త రూపంలో చూపించారు. ప్రభాస్ కెరీర్లో ఇదే భారీ బడ్జెట్ చిత్రం. ఈ చిత్రాన్ని జే.భగవాన్ మరియు జే పుల్ల రావు సంయుక్తంగా బాలాజీ సిని మీడియా బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. లారెన్స్ తనే స్వయంగా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో సెప్టెంబర్ 14న విడుదల కానుంది.
మొదలయిన “రెబల్” డిటిఎస్ కార్యక్రమాలు
మొదలయిన “రెబల్” డిటిఎస్ కార్యక్రమాలు
Published on Sep 10, 2012 6:17 PM IST
సంబంధిత సమాచారం
- కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..!
- వరల్డ్ వైడ్ మాంచి ఓపెనింగ్స్ తో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. తెలుగు లోనే లీడ్!
- సమీక్ష: ‘పళ్ళ బురుసు’ – పూర్తి స్థాయిలో ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా
- విశ్వనాథ్ అండ్ సన్స్ రిపోర్ట్ కార్డ్: నటన, సాంకేతిక వర్గం & ఫైనల్ తీర్పు
- బాబాయ్, అబ్బాయ్ ఒకే నెలలో మొదలు పెట్టనున్నారా?
- క్లాస్ సినిమాతో కూడా దంచికొడుతున్న సూర్య.. భారీ బుకింగ్స్ తో ఆట మొదలు!
- ఐమ్యాక్స్ వెర్షన్ లో సంచలన రికార్డు తర్వాత మరో బిగ్గెస్ట్ ఫీట్ పై కన్నేసిన ‘ది ఒడిస్సీ’
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది
- ‘పంజా’ రీరిలీజ్ ఓపెనింగ్స్ ఏమో కానీ.. ఇది మాత్రం పీక్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- అఫీషియల్: ‘జార్జ్ క్రిష్’ గా శర్వా, శ్రీను వైట్ల ఎంటర్టైనర్.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది!

