తెలుగు సినీ పరిశ్రమలో సినిమాల తో పాటుగా వెబ్ సిరీస్ లు సైతం ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే ఈ మేరకు రెజీనా ప్రధాన పాత్రలో వెబ్ సిరీస్ రూపొందించేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా గీతా ఆర్ట్స్ కార్యాలయం లో ఒక ప్రెస్ మీట్ జరిగింది. అయితే ఆహా వీడియో మరియు ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో రెజీనా, నివేదిత సతీష్ లు కీలకం కానున్నారు. ఈ వెబ్ సిరీస్ కు పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “చిట్టి బాబు” రోల్ కి ఇన్ని డిఫెరెంట్ గెటప్స్ ట్రై చేసిన చరణ్!
- సమీక్ష : “ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)” – కొన్ని చోట్ల ఆకట్టుకునే సర్వైవల్ డ్రామా!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ హిట్ “ట్రూ లవర్”
- బజ్ : భారీ ధరకు అమ్ముడైన ‘కల్కి 2898 ఏడి’ హిందీ డిజిటల్ రైట్స్ ?
- లండన్ లో విలాసవంతమైన ఇల్లును కొనుగోలు చేసిన ప్రభాస్?
- “టిల్లు స్క్వేర్” లో కీలక హైలైట్స్..
- స్పెషల్ : హ్యాపీ బర్త్ డే టూ గ్లోబల్ స్టార్ ‘రామ్ చరణ్’